-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, ఆగస్టు 19: ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు.
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 19: ఓ వ్యక్తి అపార్ట్మెంట్ పైనుంచి కాలుజారి పడటంతో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ కృష్ణా హోటల్ సెంటర్ సమీపంలో నివస్తున్న పీ ప్రభాకర్(40) అపార్ట్మెంట్ పైనుండి కాలుజారి కిందపడ్డాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కొత్తపేట సీఐ ఉమర్ వెంటనే 108 అంబులెన్స్కి ఫోన్ చేశారు. వారు సకాలంలో స్పందించలేదు.
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 19: విద్యార్థి ఫీజుల విషయంలో ప్రైవేట్ స్కూలు యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ కృష్ణానదిలో దూకడానికి యత్నించింది. అయితే ఆమెను సందర్శకులు కాపాడారు. బాధితురాలిని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుమారుడు అదే ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మొదటి నుండి అదే స్కూల్ విద్యార్థి. ఈ ఏడాది ఫీజు రూ.
గుడ్లవల్లేరు, ఆగస్టు 19: దమ్ము ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో కౌలు రైతు మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని కూరాడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కోటప్రోలు వెంకట చలపతిరావు 20 సంవత్సరాల క్రితం విజయవాడ నుండి కుటుంబంతో సహా వచ్చి కూరాడకు చెందిన రైతు శేకమూరి గోపాలకృష్ణ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.
హైదరాబాద్ : తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల కొనసాగింపునకు హైకోర్టు సోమవారం నాడు పచ్చజెండా ఊపింది. ఇంత వరకూ జరిగిన మొదటి, రెండో
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ 2013 నుంచి విచారణలో ఉన్న పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం ముగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల్లో వౌలిక సాదుపాయాల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై 2013లో న్యాయవాది జేకే రాజు పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: ఉన్నావో ఘటన బాధితురాలి రోడ్డు ప్రమాద కేసు దర్యాపుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు దర్యాప్తును రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.
రాయ్పూర్, ఆగస్టు 19: నలుగురు నక్సల్స్ సోమవారం పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో ఒకజంట కూడా ఉన్నట్లు ఛత్తీస్గడ్లోని బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిని పట్టించిన వారికి నగదు బహుమ తి ఇస్తామని లోగడ ప్రకటించడం జరిగిందని బీజాపూర్ పోలీసు సూపరింటెండెం ట్ దివ్యాంగ్ పాటిల్, సీఆర్పీఎఫ్ డీఐజీ కోమల్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: తుఘ్లఖాబాద్లో గురు రవిదాస్ ఆలయం కూల్చివేతకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలకు రాజకీయ రంగు పులుముతున్నారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తుఘ్లఖాబాద్లోని అటవీ ప్రాంతంలో ఆలయంపై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశించినా గురు రవిదాస్ జయంతి సమరోహ్ సమితి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయలేదు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: తనపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టి వేయాలని తెహాల్క మ్యాగజైన్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తేజ్పాల్పై దాఖలైన లైంగిక వేధింపుల కేసును ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ గోవా కింది కోర్టును ఆదేశించింది.