-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
సబ్బవరం, డిసెంబర్ 24 : పూటుగా మద్యం తాగి సోమవారం ఉదయం సబ్బవరం - చోడవరం రోడ్డులో పోలవరపునాగేశ్వరరావు(30) అనే వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానిక పోలీసులు సోమవారం గుర్తించారు.
క్రిష్ణగిరి, డిసెంబర్ 24:అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డోన్ డీఎస్పీ ఖాదర్బాషా తెలిపారు. అందుకు సంబంధించి డీఎస్పీ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మణుగూరు, డిసెంబర్ 24: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జర్పుల నాగేశ్వరరావు(36) భద్రాచలం నుంచి ఏడూళ్ళబయ్యారం వెళ్తూ మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామం వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
చేబ్రోలు, డిసెంబర్ 24: పక్కా ప్రణాళిక ప్రకారం పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఓ వృద్ధురాలిని మాయమాటలతో నమ్మించి బంగారు నగలు దోచుకున్న ఇద్దరు కిలాడీలను చేబ్రోలు సీఐ డి నరేష్కుమార్ సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నరేష్కుమార్ విలేఖర్లకు వివరించారు. పొన్నూరు మండలం, ఇటికంపాడుకు చెందిన దారా గంగాభవాని అనే వృద్ధురాలు తెనాలిలోని తన చిన్న కుమార్తెయైన విశాలాక్షి వద్ద ఉంటుంది.
మక్తల్, డిసెంబర్ 23: మక్తల్లోని శ్రీపడమటి ఆంజనేయస్వామి బ్రహోత్సవాలలో భాగంగా పండుగ పూట ఎంతో సంతోషంతో, సంబరాలతో ఉండవలసిన ఆకుంటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులైన అక్కాచెల్లెళ్ల భర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మణం పొందిన సంఘటన ఆదివారం మక్తల్ పట్టణంలోని పెద్దచెరువు సమీపంలోని పెట్రోల్బంక్ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై అశోక్కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్నగొట్టిగల్లు, డిసెంబర్ 23: ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని భాకరాపేట సమీపంలో శనివారం అర్ధరాత్రి ఏడుగురు టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా 80 మంది స్మగ్లర్లు చుట్టుముట్టి కత్తులు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో తమను తాము కాపాడుకునేందుకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు.
జీడిమెట్ల, డిసెంబర్ 23: ఆల్విన్ కాలనీ నల్లపోచమ్మ దేవాలయంలో చోరీ జరిగిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆల్విన్ కాలనీ ఫేజ్- 2లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో శనివారం అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీ తాళాలు రెండింటిని ఎక్సెల్ బ్లేడ్తో కట్చేశారు. హుండీలోని సుమారు రూ.1లక్ష ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్రెడ్డిపై కేసు
నమోదైందని సీఐ సుదర్శన్ తె లిపారు.
చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఓ స్థల వివాదంలో
ధీరజ్రెడ్డి అనుచరులు వెళ్లి
బాధితుడిని తీవ్రంగా బెదిరించి దూషించగా కేసు
నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్, డిసెంబర్ 23: ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోయిన పలు గల్ఫ్ బాధిత కుటుంబాలు ఆదివారం జిల్లా కేంద్రానికి తరలివచ్చి ఇన్చార్జి సీ.పీ శ్రీ్ధర్రెడ్డిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. గల్ఫ్లో ప్రముఖ కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామని నమ్మబలికిన ఏజెంట్ల మోసానికి గురై తమ ఆప్తులు ఎడారి దేశాల్లో పడరాని పాట్లు పడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.
జన్నారం: కన్న కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో తండ్రి, బంధువులు కలిసి అతి కిరాతంగా హతమార్చి అస్థికలను సైతం వాగులో కలిపేసిన సంఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో కలకలం సృష్టించింది. లక్సెటిపేట సీఐ శ్రీనివాస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన సింది అనురాధ (20) ఇదే గ్రామానికి చెందిన అయ్యూర్ లక్ష్మణ్ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్లో విద్యనభ్యసిస్తున్నారు.