-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మార్కాపురం టౌన్, డిసెంబర్ 18: విధి నిర్వహణ కోసం వెళ్తున్న సఖీ టీం సభ్యులు ఉన్న ఆటో కొమరోలు వద్ద అదుపుతప్పి బోల్తాపడటంతో టీం సభ్యులకు స్వల్ప గాయాలు కాగా ఎఎస్సై ఆహారోన్కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఆరుగురు సిబ్బందితో ఆహారోన్ ఆటోలో విధులకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మద్దిపాడు, డిసెంబర్ 18:జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాల్లో నగదు, వస్తువులను దొంగతనం చేస్తున్నవారిని మంగళవారం గ్రోత్ సెంటర్ వద్ద పట్టుకున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ ఒ దుర్గాప్రసాదు తెలిపారు.
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 18: గత నెల 26వ తేదీన మండలంలోని జల్లేరు సమీపంలో జరిగిన వల్లెపు ఎర్రయ్య (45) హత్య కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు స్థానిక డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
చిత్తూరు, డిసెంబర్ 18: భార్య హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయమూర్తి కరుణకుమార్ తీర్పు ఇచ్చారు. గంగాధర నెల్లూరు మండలం నల్లరాళ్లపల్లికి చెందిన రవిచంద్రకు చిత్తూరు నగరం సాయినగర్ కాలనీకి చెందిన చెన్నకేశవ కుమార్తె అనుతో సుమారు 15సంవత్సరాల కింద వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాజీపేట, డిసెంబర్ 17: వివిధ రైళ్లలో బంగారం, నగదు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కాజీపేట ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టుకున్నారు..బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా నుంచి రూ.7,54,480 విలువ చేసే బంగారు ఆభరణాలను, 30వేల నగదును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.
అమరావతి: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఏపీ సచివాలయ ఉద్యోగులు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్కుమార్కు ఢిల్లీ హైకోర్టు
యావజ్జీవ శిక్ష విధించింది. సుదీర్ఘకాలం సాగిన కేసులో సోమవారం తీర్పు వెలువడింది.
* 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరాగాంధీ హత్య
* ఆమె నివాసం వద్దే సిక్కు వ్యక్తిగత భద్రతాసిబ్బంది కాల్పులు
* నవంబర్ 1-2: ఢిల్లీ రాజ్నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కుల హత్య
నేరేడ్మెట్, డిసెంబర్ 17: తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్థులను అరెస్టుచేసి వారి వద్దనుండి 6 లక్షల 93 వేల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న సంఘటన మల్కాజిగిరి సిసిఎస్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం నేరేడ్మెట్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డీసీపీ ఉమామహేశ్వరశర్మ వివరాలు వెల్లడించారు.
ఉప్పల్, డిసెంబర్ 17: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్ధిని దుర్మరణం చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లికి చెందిన అశ్ఛిత (18) వరంగల్లోని వాసుదేవ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అరెస్టు వ్యవహారంపై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం ఉదయం కేసు విచారణకు రాగా ప్రభుత్వం కౌంటర్ను దాఖలు చేసింది. వచ్చే గురువారం నాడు తమ వాదనలను వినిపిస్తామని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.