-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పాల్వంచ రూరల్, నవంబర్ 3: ప్రేమించిన అమ్మాయిని వివాహమాడేందుకు పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పాల్వంచలో జరిగింది. రూరల్ పోలీసులు, మృతుని బంధువులు ఇచ్చిన వివరాల ప్రకారం..
చిత్తూరు, నవంబర్ 3: అక్షయ పాత్రతో గ్రామీణ ప్రజలను మోసగిస్తున్న ముఠాను ఎట్టకేలకు చిత్తూరు తాలుకా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గత కొంత కాలంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఓ ముఠా రాగిపాత్రతో గ్రామాల్లో సంచరిస్తూ ఈపాత్ర ఇంటిలో ఉంటే సిరిసంపదలు కలుగుతాయని నమ్మించి గ్రామీణులను దగా చేయడమే గాక దోపిడీకి పాల్పడుతుండగా ఈ సమాచారం అందుకున్న తాలుకా పోలీసులు శనివారం వలపన్ని పట్టుకున్నారు.
మార్కాపురం, నవంబర్ 3: త్రిపురాంతకం సమీపంలోని నాగార్జునసాగర్ కాలువలోకి ఓ మృతదేహం కొట్టుకువచ్చిన సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
ముంచంగిపుట్టు, నవంబర్ 3: మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురికావడంతో ఆరుగురు గిరిజనులు గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరికి ప్రధమ చికిత్స అనంతరం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నర్సీపట్నం, నవంబర్ 3: ఏజన్సీ నుండి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 280 కిలోల గంజాయిని అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసారు.
జగిత్యాల, నవంబర్ 3: పెట్రోలు పోసుకొని బీజేవైఎం నాయకుని ఆత్మహత్యాయత్నం శనివారం రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల బీజేపి అభ్యర్థి ముదుగంటి రవీందర్రెడ్డికి మద్ధతుగా బీజేపి, బీజేవైఎం కార్యకర్తలు మోటర్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పోలీసులకు బీజేపి నాయకులకు వాగ్వాదం జరిగింది.
పాతబస్తీ, నవంబర్ 3: నగరంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం గట్టు, గుడ్డెల పాపయ్య వీధిలోని శ్రీ విజయలక్ష్మీ ఆయిల్ ట్రేడర్స్ పేరుతో ఉన్న ఒక ఇంటిపై శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రకాల బ్రాండ్ల పేరుతో డాల్డా, పామాయిల్, కెమికల్స్ కలిపి కల్తీ ఆవునెయ్యి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ ఏసీపీ జీ రాజీవ్కుమార్ అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ/ జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 3: విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు గరికపాడు చెక్పోస్టు సమీపంలోని కృష్ణా ఇన్ హోటల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హిందూపురం, నవంబర్ 3 : పరిగి మండలం శాసనకోటలో 60 ఏళ్ల వృద్ధుడు నారాయణరెడ్డి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని పొరుగింట్లో ఉన్న నారాయణరెడ్డి చాక్లెట్లు ఇస్తానని నమ్మబలికి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
హిందూపురం టౌన్, నవంబర్ 3 : పట్టణంలోని మేళాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమందేపల్లి మండలం మండ్లికి చెందిన అంజినప్ప (35) మృతిచెందాడు. కూలీ పనుల కోసం వచ్చిన అంజినప్ప పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుడగా వెనుక వైపు నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.