-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
రాజేంద్రనగర్, అక్టోబర్ 12: అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మొయినాబాద్ హిమాయత్సాగర్కు చెందిన నవీన్ గౌడ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్టు ఇంజనీర్గా పని చేస్తున్నారు.
ఊట్కూర్, అక్టోబర్ 12: ఊట్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు చెన్నారెడ్డి తండ్రి భూమిని తన సోదరి శ్రీదేవిపై విరాసత్ చేయాలని గత కొన్ని నెలల నుండి రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు చేసుకున్నారు. ఊట్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ ఇన్స్స్పెక్టర్ సతీష్కుమార్రెడ్డి ఇంటిపై ఎకకాలంలో పథకం ప్రకారం దాడులు చేపట్టారు.
భూపాలపల్లి, అక్టోబర్ 12: జిల్లాలోని ఘణపురం మండలం కర్కపల్లికి చెందిన ఎనిమిదేళ్ల్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం సదరు బాలిక తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిన సమయంలో బాలికకు ఇంటి సమీపంలోని ఓ యువకుడు మాయమాటలు చెప్పి, అతని ఇంటికి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది.
డీ.హీరేహాల్, అక్టోబర్ 12 : మండల కేంద్రానికి చెందిన కురుబ సందీప్ (23) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్థులు బంధువులు ఆరోపించారు. డీ.హీరేహాల్కు చెందిన కురుబ సందీప్ గ్రామ సమీపంలో ఉన్న సాయి సుధీర్ ఉక్కు పరిశ్రమలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అయితే పరిశ్రమలో క్యాంటీన్ నడుపుతున్న బళ్లారికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 12: గంధపు ముక్కలను జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా స్థానిక అటవీ రేంజ్ అధికారిణి కె శ్రీవాణి ఆధ్వర్యంలో అటవీ అధికారులు నిఘావేసి పట్టుకున్నారు. ఆటోలో 27 గంధపు ముక్కలు(చిన్నసైజు దుంగలు) స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఆటో వెంట ఉన్న ఆటోడ్రైవర్తో కలిపి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
విజయనగరం, అక్టోబర్ 12: పట్టణంలోని ప్రదీప్నగర్లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు జరిపారు. శుక్రవారం ఎస్పీ పాలరాజు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కలసి పట్టణంలోని ప్రదీప్నగర్లో ఒక ఇంటిలో పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.52,130 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని వన్టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు.
గొలుగొండ, అక్టోబర్ 12: ఆర్టీసి బస్సు ఢీ కొని వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండంలోని చీడిగుమ్మల గ్రామంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న వ్యక్తిని ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సు ఢీ కొన్న సంఘటనలో కిల్లాడ ముసిలి(70)కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని ముసిలిని 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించారు.
* అదుపులో ఉన్న వారిలో ముగ్గురు మైనర్ బాలికలు
* అడ్డుకున్న గిరిజనులు-చితకబాదిన పోలీసులు
* గాలిలోకి కాల్పులు
-----------------------------------------------------------------------------
* వరుస హత్యలు..దోపిడీలు
* అంతర్రాష్ట్ర ముఠాల స్వైర విహారం
* పోలీసుల నిఘా లోపం
* తప్పించుకుంటున్న అసలు దొంగలు
============================
* వ్యాపార లావాదేవీల్లో విబేధాలే కారణం
* రూ.8లక్షల సుపారీ ఇచ్చిన ప్రధాన నిందితుడు శోభన్కుమార్
* కథ నడిపించిన బేల్దారి మేస్ర్తి భూపతి
* నగరంలో సంచలనం రేపిన హత్య కేసును చేధించిన పోలీసులు
==============================================