-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 11: దాబా హోటల్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి 5కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్రెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
దేవరకద్ర, అక్టోబర్ 11: నల్లాకుంటలోపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన దేవరకద్ర పట్టణంలో చోటు చేసుకుంది.
గుండాల, అక్టోబర్ 11: అప్పుల బాధతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బ్రామ్మణపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు కదిరం సత్తయ్య (55) తనకున్న 3ఎకరాల వ్యవసాయ భూమికి సాగు కోసం లక్ష రూపాయలు అప్పు తెచ్చి పంట సాగుచెయ్యగా పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి చెంది తన వ్యవసాయ భూమిలో పురుగుల మందుతాగి మృతిచెందినట్లు తెలిపారు.
జీడిమెట్ల, అక్టోబర్ 11: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన భూమారెడ్డి కుమార్తె సంధ్య (19) మైసమ్మగూడలోని ఎంఆర్ఈసీఈ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. హాస్టల్లో తోటి విద్యార్థుల సామాగ్రి చోరీకి గురికావడం, కొంత సామగ్రి, డబ్బులు..
నెల్లూరు, అక్టోబర్ 11: అమెరికన్ డాలర్ల మార్పిడి పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను నెల్లూరు క్రైం బ్రాంచ్, కోవూరు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను క్రైం బ్రాంచ్ డిఎస్పీ ఎం.బాలసుందరరావు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు..
మాచర్ల రూరల్, అక్టోబర్ 11: రౌడీల మధ్య అధిపత్య పోరే శెట్టిపల్లి ప్రేమ్కుమార్ (38) హత్యకు దారితీసిందని గురజాల డీఎస్పీ కెవివిఎన్వి ప్రసాద్ తెలిపారు. గురువారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ నెల 1న మాచర్లలో హత్యకు గురైన ప్రేమ్కుమార్ కేసులో నిందితుల వివరాలు వెల్లడించారు. ప్రేమ్కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మోక జగన్ స్నేహితులని తెలిపారు.
క్రోసూరు, అక్టోబర్ 11: మండలంలోని యర్రబాలెం బ్రిడ్జి సమీపాన సత్తెనపల్లి వైపు వెళ్తున్న లారీ కస్తల నుండి బైకుపై వస్తున్న షేక్ ఖాజావలి (22), బత్తుల రామకృష్ణ (21) ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో షేక్ ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందగా, రామకృష్ణను సత్తెనపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సంఘటనా స్థలానికి ఎస్ఐ గాలి ఏడుకొండలు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోరుమామిళ్ల, అక్టోబర్ 11: కలసపాడు, పోరుమామిళ్ల ప్రాంతాల్లో రహస్యంగా దొంగ నోట్లును చలామణి చేస్తూ ఈ ప్రాంతాలను కేంద్రాలుగా పెట్టుకొని బయటి జిల్లాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేసే దొంగ నోట్ల ముఠా ఎట్టకేలకు పోలీసులకు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
విడపనకల్లు, అక్టోబర్ 11 : మండల పరిధిలోని జనార్ధనపల్లి గ్రామం సమీపంలోని జీబీసీ కాలువలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయసు 50 ఏళ్ల ఉండి, శరీరంపై బనియన్ తప్ప మరేమీ లేదని ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి వేశారా అనే కోణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గాజువాక, అక్టోబర్ 10: ద్విచక్ర వాహనంపై మితి మీరన వేగం ఇద్దరు యువకులను మింగేసింది. మరో ఇద్దరును ఆసుపత్రి పాలు చేసిన సంఘటన దువ్వాడ పోలీస్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులను భీతావహులను చేసిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి.