-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
యర్రగొండపాళెం, సెప్టెంబర్ 16: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యర్రగొండపాళెం పట్టణంలోని మిల్లంపల్లి పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చింతపల్లి బజారుకు చెందిన పద్మిశెట్టి వెంకటేశ్వర్లు (55) పొలం సాగు కోసం అప్పులు చేశాడు. రెండు దఫాలుగా బోరు వేసినా నీరు రాకపోవడంతో, చేసిన అప్పులు తీరే దారిలేక ఆదివారం సాయంత్రం తన పొలంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గజపతినగరం, సెప్టెంబర్ 16: పురుగు మందు తాగి బడేవలస గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం గజపతినగరంలో చోటు చేసుకుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం బడేవలస గ్రామానికి చెందిన యవర్న గౌరీశ్వరి(19) గజపతినగరంలోని మెంటాడ రోడ్డులో పురుగులు మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.
మార్కాపురం, సెప్టెంబర్ 15: నివాసగృహాలకు తాగునీటిని సరఫరా చేసే ఆటోకిందపడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన శనివారం పట్టణంలోని బాపూజీకాలనీలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై జి కోటయ్య కధనం ప్రకారం తాగునీటిని సరఫరా చేసి వస్తున్న ఆటోను యాకోబు (7) పరిగెత్తుకుంటూ వచ్చి ఢీకొన్నాడు. ఈప్రమాదంలో గాయపడిన యాకోబును మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
వింజమూరు, సెప్టెంబర్ 15: వినాయకచవితి వేడుకల్లో విషాద సంఘటన శనివారం బొమ్మరాజుచెరువు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అశ్వారావుపేట, సెప్టెంబర్ 15: రెండు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్ళి నీటితొట్టిలో పడి మృతిచెందిన సంఘటన పట్టణంలోని రామాలయం వీధిలో శనివారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. నారదాసు రామకృష్ణ అనే వ్యక్తి నారాయణపురం నుండి జీవనోపాధికి వచ్చి రామాలయం విధిలో కొంతకాలంగా జీవిస్తున్నాడు. స్థానిక కెమిలాయిడ్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
అమరావతి, సెప్టెంబర్ 15: అమరావతి వద్ద శనివారం మధ్యాహ్నం గోపాల్నగర్లో ఏర్పాటుచేసిన అనధికార వినాయకుని బొమ్మను అమరావతి పురవీధుల్లో ఊరేగింపు చేసి అగ్రికల్చరల్ ఫారం సమీపంలో ఉన్న ఇసుక ర్యాంప్ వద్ద నిమజ్జనం చేసేందుకు వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు స్థానిక గోపాల్నగర్కు చెందిన మర్రి వెంకటేష్ (18), పేరుబోయిన ఏసుబాబు (18) నీటమునిగి కొట్టుకుపోయారు.
జహీరాబాద్, సెప్టెంబర్ 15: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని జహీరాబాద్పోలీసులు పట్టుకుని శనివారం రిమాండ్కు పంపించారు. ఆయన వద్దనుంచి ఎండు గంజాయితోపాటు నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బన్సీలాల్(35)ను శనివారం రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ నల్లమల రవి తెలిపారు.
జహీరాబాద్, సెప్టెంబర్ 15:వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా శీనాల్ తాలుకా నాగావ్ గ్రామానికి చెందిన ప్రవీణ్విజయ్ జాదవ్(25) ఈ సంఘటనలో మృతి చెందాడు. ఎస్ఐ.సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి..మృతుడు గైదేని సంతోష్ సోమ్నాథ్ అనే లారీ డ్రైవర్వద్ద క్లీనరగా పనిచేస్తున్నాడు.
జగదేవ్పూర్, సెప్టెంబర్ 15: అప్పుల బాధతో ఓ రైతు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని వెంకటాపూర్(బీజీ) గ్రామంలో శనివారం జర్గింది.
దేవరకొండ, సెప్టెంబర్ 15: తమ వ్యవసాయ భూమికి సంబంధించి వివరాలను ఆన్లైన్ చేయకుండా రెవిన్యూ సిబ్బంది వేదిస్తున్నారన్న ఆందోళనతో దేవరకొండ మండలం కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సుంకోజు శ్యామలయ్య, ఆయన భార్య రమణలు దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.