-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మేళ్లచెర్వు, సెప్టెంబర్ 15: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని యతిరాజాపురం తండా గ్రామంలో చోటు చేసుకుంది. ఏ ఎస్సై జయకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన సాయి విద్యానికేతన్ పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకునేందుకు యతిరాజాపురం తండా గ్రామానికి వచ్చింది. ఆ సమయంలో గుగులోత్ హర్షిత (5).
వికారాబాద్, సెప్టెంబర్ 15: ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి యువకుడు మృతిచెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలిస్స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్ తాండకు చెందిన శివ(24) పాండ్యనాయక్, పద్మమ్మల కొడుకు. ఇటీవలే ఎస్ఏపీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆదివారం వీఆర్వో పరీక్ష సైతం రాయాల్సి ఉంది.
కోరుకొండ, సెప్టెంబర్ 15: మధురపూడి విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించి హైదరాబాద్ నుండి మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుండి సుమారు రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే ఒక పోలీసు అధికారి వాహనం చోరీకి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం వెంకటేశ్వరరావుకు చెందిన బుల్లెట్ శనివారం సాయంత్రం చోరీకి గురైంది. ఆయన పుష్కరాలరేవు సమీపంలో విధులు నిర్వహిస్తుండగా ఆయన బుల్లెట్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.
గజపతినగరం,సెప్టెంబర్ 15: న్యాయ చట్టాలపై విద్యార్ధులకు అవగాహన తప్పనిసరని గజపతిగనగరం ఫస్లుక్లాస్ మున్సిప్ కోర్టు న్యాయమూర్తి పల్లి నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో గల హైస్కూల్లో విద్యార్ధులకు న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నప్పడే చట్టాలను ప్రతిష్టంగా అమలు చేసే అవకాశం ఉందన్నారు.
బొండపల్లి, సెప్టెంబర్ 15: కారు ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన బోడసింగిపేట గ్రామంలో చోటుచేసుకొన్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోడసింగి ఆదిలక్ష్మి(53) తెల్లవారుజామున బహిర్భూకివెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా విజయనగరం నుండి గజపతినగరం వైపు వస్తున్న కారు ఆదిలక్ష్మిని డీకొట్టింది. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది.
చౌటుప్పల్, సెప్టెంబర్ 14: కన్న తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కసితో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులో గురువారం జరిగింది.
ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 14: నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని రామన్నగూడెం పంచాయతీ మెట్టగూడెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పెచ్చెటి శివ, దుర్గ దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో ఆఖరి పాప రూప (18నెలలు) శుక్రవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఉన్నట్టుండి తొట్టె వైపునకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది.
తిరుపతి, సెప్టెంబర్ 14: శ్రీవారి ఆలయంలో అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి విధులకు గైర్హాజరైన వంశపారంపర్య అర్చకులు రవిచంద్ర దీక్షితులను 15రోజుల పాటు సస్పెండ్ చేస్తూ టీటీడీ యాజమాన్యం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర దీక్షితులకు మహాసంప్రోక్షణ కార్యక్రమంలో విధులు కేటాయించారు. అయితే ఆయన విధులకు హాజరు కాకపోవడంతో టీటీడీ అధికారులు వివరణ కోరారు.
రేణిగుంట, సెప్టెంబర్ 14: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సారెను అందించేందుకు తిరుపతికి వచ్చారు. శుక్రవారం ఆయన తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలో బందోబస్తు డ్యూటీ చేస్తున్న ఏర్పేడు ఎస్ఐ వెంకటరమణ (37) విధుల్లో ఒక్కసారిగా గుండెపోటురావడంతో కుప్పకూలి పడిపోయాడు.