-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పిఠాపురం, సెప్టెంబర్ 9: తోటిపిల్లలతో సరదాగా ఆదివారం క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు టెంటు ఊచ కంఠంలోకి దిగడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం బొజ్జావారి తోటలో నివాసముంటున్న చిత్రాడ నాగ హర్షదీప్(13) స్థానిక భాష్యం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
సీలేరు, సెప్టెంబర్ 8: గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను దగ్ధం చేసారు. వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా జీవనోపాధి కోసం రాజస్ధాన్ నుంచి వచ్చిన ఉత్తమ్సింగ్ అనే వ్యక్తి తోపుడు బండిపై స్వీట్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. షాపు ముగించుకుని శుక్రవారం రాత్రి ఇంటి వద్ద బైక్ను పార్కు చేసారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసారు. ఉదయం దీనిని గమనించిన ఉత్తమ్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
లింగంపేట్, సెప్టెంబర్ 8: మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన సోనబోయిన అంజయ్య (35) అనే యువ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందిన్నట్లు ఏఎస్సై రాజేశ్వర్ తెలిపారు. ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... ఆంజయ్య తన వ్యవసాయ భూమి వద్ద బోరుమోటార్ నడవకపోవడంతో ట్రాన్స్పార్మర్ వద్దకు వచ్చి చూడగా దాని పీజ్ వైరు పోవడంతో మరమ్మత్తులుచేయడానికి ట్రాన్స్ఫార్మర్ హైండిల్ కొట్టి ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కాడు.
గుంటూరు, సెప్టెంబర్ 8: ఆ చిట్టితల్లికి తండ్రి లేడు.. ఇదే అదునుగా భావించారు కొంత మంది మానవ మృగాళ్ళు. ఆ బాలిక అవసరాలను పసిగట్టి స్వర్గలోకాలు చూపిస్తామంటూ నమ్మబలికారు. పెళ్లి చేసుకుని యువరాణిలా చూసుకుంటానని చెప్పాడు ఓ నయవంచకుడు. అసలే తెలిసీ తెలియని తనం.. ఏమి చేయాలో అర్థంకాక అక్కా ఇలా జరుగుతోందంటూ ఇరుగుపొరుగు మహిళలకు తన గోడు వెళ్లబోసుకుంది.
మణుగూరు, సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
రంపచోడవరం, సెప్టెంబర్ 8: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం పేదరాతి గూడెంలోని గ్రీన్ హెల్త్ ఏ 1 రిసార్ట్స్ అండ్ టూరిజంలో జరుగుతున్న రేవ్ పార్టీపై శుక్రవారం అర్థరాత్రి రంపచోడవరం పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం రంపచోడవరం సీఐ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను విలేఖర్లకు తెలియజేశారు. విజయవాడకు చెందిన 20మంది శుక్రవారం ఏ-1 రిసార్ట్స్కు వచ్చారు.
హైదరాబాద్/ గచ్చిబౌలి, సెప్టెంబర్ 8: సులభంగా డబ్బు సంపాదించాలనుకునే సామాన్యుడి మనస్తత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎన్ని సంస్థ ఎన్ని రకాలుగా మోసగిస్తున్నా, కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. బాధితులు పెరుగుతునే ఉన్నారు. తాజా సంఘటనలో ‘్ఫచర్ మేకర్ లైఫ్ కేర్’ గ్లోబల్ మల్టీలెవల్ సంస్థ దేశ వ్యాప్తంగా 50 వేల మందిని నిలువునా ముంచేసి రూ.1,200 కోట్లు స్వాహా చేసింది.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 8: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో శనివారం ఓ విద్యార్థిని గదిలో నిర్భందించి ప్రిన్సిపాల్ సహా అధ్యాపకులు చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చే యించారు. విద్యార్థి చెప్పిన వివరాల ప్రకారం.. గీతాంజలి జూనియర్ కళాశాలలో సెలవులలో కూడా తరగతులను నిర్వహిస్తున్నారు.
బాలాసోర్, సెప్టెంబర్ 8: కంచే చేనుమేసిన చందంగా పాఠశాలలో ఐదో తరగతి చదివే చిన్నారిపట్ల ప్రధానోపాధ్యాయుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అందజేసిన వివరాల మేరకు గత గురువారం ఒడిస్సా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని నీల్గిరిలో ఘటన చోటుచేసుకుంది. విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో బాధితురాలి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కొన్ని కీలక అంశాలపై రాజకీయనేతలు నిర్ణయాలు తీసుకోకుండా సుప్రీంకోర్టుకు బాధ్యతలు అప్పగించడం సబబు కాదని, పైగా కోర్టు విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొనడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. స్వలింగ సంపర్కం నేరంగా భావించే ఐపీసీ 377 సెక్షన్ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు విచారణకు వదిలేశారని ఆయన అన్నారు.