-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 17: పెద్దపల్లి మున్సిపాల్టీలో చందపల్లి గ్రామం విలీనంపై హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగర పంచాయ తీగా ఉన్న పెద్దపల్లిని మున్సిపాల్టీగా అప్గ్రేడ్ చేయడంతో పాటు చుట్టు పక్కల ఉన్న రంగంపల్లి, చందపల్లి, బంధంపల్లి గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గతం లో ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 17: జీహెచ్ఎంసీ ప్రైవేట్, ఔట్సోర్స్ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలు, మెరుగైన పాలన అంటూ ప్రవేశపెట్టిన సంస్కరణలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఔట్సోర్స్ డ్రైవర్గా పనిచేసిన ఓ ఉద్యోగి సెలవు రోజైన శుక్రవారం కమిషనర్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా, అధికారుల్లో సంచలనాన్ని రేకెత్తించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజేంద్రనగర్, ఆగస్టు 17: రాజేంద్రనగర్ పరిధిలో ముగ్గురు దుండగులు భార్యాభర్తలపై దాడి చేసి విలువైన బంగారు ఆభరణాలు.. నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కృత్తివెన్ను, ఆగస్టు 17: మండల పరిధిలోని చినగొల్లపాలెం పంచాయతీలోని రామాపురం గ్రామానికి చెందిన విశ్వనాధ శివయ్య వేటకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం ఉదయం శివయ్య వేటకు వెళ్లాడు. వేటకు వెళ్లిన శివయ్య తిరిగి రాకపోవటంతో బంధువులు శుక్రవారం సముద్రంలో గాలించగా సముద్రపు పాయలో శవమై కనిపించాడు.
సీలేరు: స్థానిక రిజర్వాయర్లో యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యం కావడంతో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై విభూషణరావు అందించిన వివరాలిలా ఉ న్నాయి. జీకేవీధి మండలం దారకొండకు చెందిన కంబాల వంశీ(19) విశాఖపట్నం కృష్ణాకాలేజీలో బీఎస్సీ మైక్రోబయోలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వంశీ సీలేరుకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
దేవరపల్లి, ఆగస్టు 17: దేవరపల్లి మండలం యర్నగూడెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి వద్ద మండలంలోని కృష్ణంపాలెంకు చెందిన పౌల్ట్రీ రైతు దుగ్గిన సుబ్రహ్మణ్యం శుక్రవారం వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గుంటూరు, ఆగస్టు 17: జల్సాలు, దుర్వ్యసనాలకు బానిసలైన గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు కార్లు, మోటారు సైకిళ్లు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ గజదొంగలుగా మారారు. ఎట్టకేలకు నగరంపాలెం సిఐ శ్రీ్ధర్రెడ్డి, సీసీఎస్ సీఐలు రత్నస్వామి, ఆర్ సురేష్బాబుల నేతృత్వంలో నిందితులను అరెస్ట్చేశారు.
నాయుడుపేట, ఆగస్టు 17: మండల పరిధిలోని గ్రీన్టెక్ కంపెనీలో ఇంటి దొంగలు నిజమేనని గతంలో మేనేజర్గా పనిచేసి మానేసిన వ్యక్తి, ప్రస్తుతం పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో కుమ్మక్కై భారీ చోరీకి పథకం వేశారని గూడూరు డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక సిఐ కార్యాలయంలో గ్రీన్టెక్ కర్మాగారంలో జరిగిన చోరీలపై విలేఖరులతో మాట్లాడారు.
హైదరాబాద్, ఆగస్టు 16: జంటనగరాల్లో బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తూ జీఎస్టీకి చెల్లించాల్సిన పన్నులను ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలపై గురువారం తూనికలు కొలతల అధికారులు కొరడా ఝుళిపించారు. అధికారుల దాడుల సమయంలో వ్యాపారస్థులు దుకాణాలు బంద్ చేశారు. వ్యాపారుల మోసాలను గుర్తించిన అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టడంతో జీఎస్టీ మోసాలు బట్టబయలు అయ్యాయి.
పాయకాపురం, ఆగస్టు 16: బాలిక అదృశ్యమైన సంఘటన నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధానగర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ పట్టా నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాధానగర్ నివాసి చెన్నుపాటి సునీత కుమార్తె చెన్నుపాటి మేరీ (16) ఈనెల 14నుంచి కనిపించడం లేదు. ఆచూకి కోసం బంధులను విచారించినా ఆచూకీ లభించకపోవడం నున్న పోలీసులను ఆశ్రయించారు.