-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఆదిలాబాద్,జూన్ 28: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శివాజీ చౌహన్ (48) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
ముంబాయి: అవినీతి కేసులో ఆదాయం పన్ను శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. 2010లో ఈ ఇద్దరు అధికారులు 1.7 కోట్ల సొమ్మును ముట్టచెప్పాలంటూ ఒక బిల్డర్ను బెదిరించినట్లు సిబిఐ అభియోగాలు మోపింది. శిక్ష పడిన వారిలో అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు.
మార్కాపురం, జూన్ 28 : ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయించుకొని కొన్నాళ్లపాటు ప్రశాంతంగా జీవిద్దామనే అభిప్రాయంతో బెంగళూరుకు వెళ్తూ మార్గం మధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో బేస్తవారపేటకు చెందిన భార్యభర్తలు మృతి చెందగా వారి కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుఝామున జరిగింది.
హైదరాబాద్, జూన్ 28; ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఒక వారంలోగా ఏర్పాటు చేయాలని, మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో సంబంధిత పరిపాలనను సాగించే విధంగా ప్రకటన చేయాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదోన్నతల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఏపీ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు.
ధర్మవరం, జూన్ 28 : పట్టణంలోని రైల్వే స్టేషన్లో 55 సంవత్సరాలు వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం రైలు కింద పడి మృతి చెందాడు. ప్రయాణీకులు, ట్రాక్మెన్ నారాయణస్వామి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. రైల్వే పట్టాలపై ఆ వ్యక్తి తల, మొండెం వేరు కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గుర్తు తెలియని వ్యక్తిగా నిర్దారించారు.
కేతేపల్లి, జూన్ 28: చేపల వేటకు చెరువులోకి వెళ్లిన మత్స్యకార్మికుడు తెప్ప తిరగబడటంతో మృతిచెందిన సంఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో గురువారం జరిగింది.
వనస్థలిపురం,జూన్ 27: ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద 12 చాకులు,రెండు సెల్ఫోన్లు, ఒక మోటర్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం..
చందుర్తి, జూన్ 26: ప్రియుడి మోసంతో ప్రియురాలు నిద్రమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి అనే యువకుడు కామారెడ్డి జిల్లాకు చెందిన సత్య అనే యువతిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు నాలుగు రోజుల క్రితం మర్రిగడ్డకు చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
నల్లగొండ, జూన్ 26: రైతుబంధు పథకంతో సామాన్య రైతులకంటే పెద్ద రైతులు, భూస్వాములకే అధిక లాభం జరుగుతుందని పథకంలో మార్పులు చేయాలని కోరుతు నల్లగొండ జిల్లాకు చెందిన పి.యాదగిరిరెడ్డి హైకోర్టుకు సమర్పించిన లేఖను మంగళవారం ప్రజాప్రయోజనాల వాజ్యంగా విచారణకు స్వీకరించింది.
పాలకొల్లు, జూన్ 26: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం రోడ్డులో దిగమర్రు వద్ద 2017, జనవరి 18న టాటా సపారీ మోటారు సైకిల్పై వెడుతున్న శ్రీ గౌతమి, ఆమె సోదరి పావనిని డీకొట్టడంతో శ్రీ గౌతమి మృతి చెందింది. పావని ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉంది. ఈ మృతిని అప్పుడు పోలీసులు ప్రమాదంగానే ప్రకటించారు.