-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
అనంతపురం అర్బన్, జూన్ 19: నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యమ్. శ్రీరామలు(44)ని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు నారాయణరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు. సోమవారం గుత్తి కోర్టుకు హాజరవ్వటం జరిగిందన్నారు. అనంతరం నగరానికి చేరుకొన్న శ్రీరాములు రాత్రి బయటికి వెళ్లినట్లు తెలిపారు.
కనగల్, జూన్ 18: మండలంలోని రంగారెడ్డి బంగ్లా వద్ద కారు బైకును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
హుజూరాబాద్ రూరల్, జూన్ 18: హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో నిదనపురం సిరివల్లి (6) అనే చిన్నారి అనుమానాస్పద స్థితిలో సోమవారం శవమై కనిపించింది. కాగా తన మామే చిన్నారిని గొంతునులిమి హత్య చేశాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే చెల్పూర్ గ్రామానికి చెందిన నిదనపురం సంతోష్, స్వరూప దంపతులు జమ్మికుంటలో నివాసముంటున్నారు.
ధర్మపురి, జూన్ 18: ధర్మపురి క్షేత్రంలో బ్రాహ్మణ వాడలో సోమవారం పట్టపగలు చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి విలువైన బంగారు, వెండి ఆభరణాలు నగదు దొంగిలించారు. క్షేత్రంలోని బ్రాహ్మణ వాడలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ అలువాల దత్తాత్రి తన కుమారుడైన నరేశ్తో సోమవారం ఉదయం 10గంటలకు స్వంత పనిమీద జగిత్యాల వెళ్ళగా, ఆయన భార్య మంజుల పక్కఇంటికి 11గంటలకు తాళం వేసి వెళ్ళింది.
కరీంనగర్ రూరల్, జూన్ 18: కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తికి చేందిన బెజ్జి రాజయ్య (55) అనే వ్యక్తి ఆదివారం రాత్రి విషం తాగి మృతి చేందినట్లు రూరల్ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సీఐ వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా కిడ్ని సంబందిత వ్యాధితో పడుతూ మనస్థాపం చేంది విషం తాగి అత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
అమరాపురం, జూన్ 18: మండలంలోని గొల్లమారనపల్లి గ్రామానికి చెందిన పూజారి (28) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూజారి తండ్రి సన్న తిమ్మప్ప గత ఏడాది క్రితం రూ. 5లక్షలు అప్పు చేసి వంద గొర్రెలను కొని వాటిని మేపేందుకు కర్నాటక రాష్టమ్రైన మైసూరుకు తరలించి వాటిని పూజారి ఆధ్వర్యంలో సంరక్షణ చేసేవాడు.
బనగానపల్లె, జూన్ 18:పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాములో సోమవారం సాయంకాలం బియ్యం సంచులు నెట్టు వేస్తున్న హమాలీ సుధాకర్పై సంచులు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాలు.. కర్నూలు నుంచి లారీల్లో బనగానపల్లె స్టాక్ పాయింట్కు వచ్చిన బియ్యం సంచులను హమాలీలు గోదాములో నెట్టు వేస్తున్నారు. ఈ క్రమంలో సుధాకర్ బియ్యం సంచిని వేసి వెళ్తున్న సమయంలో నెట్టుసంచులు అమాంతంగా అతడిపై పడ్డాయి.
ఏలూరు, జూన్ 18 : ఏలూరుకు చెందిన రిమాండ్ ఖైదీ తెంటు గోవిందరావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించిన సంఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఆర్డివో జి చక్రధరరావు తెలిపారు.
దేవరపల్లి, జూన్ 18: దేవరపల్లి మండలం యర్నగూడెం శివారు సూర్యనారాయణపురం వద్ద ఆదివారం అర్ధరాత్రి విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధమైన సంఘటనలో డ్రైవరు జితేందర్ (24) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి ఏలూరు వెడుతున్న కంటైనర్ సూర్యనారాయణపురం వద్దకు వచ్చే సరికి విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ జితేందర్ తీవ్రంగా గాయపడ్డాడు.
మాకవరపాలెం, జూన్ 17 : వాల వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కశింకోటకు చెందిన పెంటకోట చందు (20) హెరిటేజ్ పాల వ్యాన్లో కొంత కాలంగా డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా నర్సీపట్నం వచ్చిన వ్యాన్ తిరిగి కశింకోట బయలు దేరింది.