S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/06/2018 - 00:47

రెంటచింతల, జూన్ 5: కృష్ణానదిలో పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్లలోని నెహ్రూనగర్ రెండో లైనుకు చెందిన మంచా కోటిరెడ్డి (47) మాచర్లలో ఫర్టిలైజర్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

06/06/2018 - 00:46

పిడుగురాళ్ల/ కారంపూడి, జూన్ 5: మినీలారీ, బైకును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు...

06/06/2018 - 00:39

రాజోలు, జూన్ 5: సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఆటో డ్రైవర్ కిరాయికి పిలిస్తే రాలేదని ముగ్గురు వ్యక్తులు డ్రైవర్‌ను కొట్టి చంపేశారు. వివరాల్లోకి వెళితే... మోరి గ్రామానికి చెందిన పిల్లి దుర్గాప్రసాద్ (26) రాత్రి 11.00 గంటల సమయంలో ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన గిరిసాల కిషోర్, గిరిసాల మురళీ, వలవల వీరకణం వచ్చి అంతర్వేదిపాలెం కిరాయికి వెళ్లాలి రమ్మని పిలిచారు.

06/06/2018 - 00:34

చిత్తూరు, జూన్ 5: చిత్తూరు జిల్లా వెదుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగుంట క్రాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి వాహనాలు తనిఖీలో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎ ఎస్పీ రాధిక కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

06/06/2018 - 00:08

రాజంపేట, జూన్ 5: మొన్న దండుపాళెం, నిన్న చెడ్డీ గ్యాంగ్, నేడు పార్థీ గ్యాంగ్‌లు దోపీడీలు, దొంగతనాలతో ప్రజలను కంటి మీద కునుకు లేకుండా బెంబేలెత్తిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు పోలీసులు గ్యాంగ్‌లు ఏవీ లేవని అన్ని అపోహలే అంటూ గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

06/06/2018 - 00:07

బి.మఠం, జూన్ 5: మండలంలోని మైదుకూరు-బద్వేలు జాతీయ రహదారి నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో మంగళవారం తెల్లవారు ఝామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారుపై దూసుకెళ్ళడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బి.మఠం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు.

06/05/2018 - 22:21

పెద్దవడుగూరు, జూన్ 5 : మండల పరిధిలోని రావులుడికి గ్రామానికి చెందిన చెన్నమ్మ (60) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూలేని సమయంలో విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు, భర్త గోవిందురెడ్డి గుర్తించి వెంటనే అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

06/05/2018 - 04:16

కోదాడ, జూన్ 4: తల్లికి తలకొరివి పెట్టేందుకు బయలుదేరిన కొడుకు, అతని మరదలు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా భార్య, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. 65వ నెంబరు జాతీయరహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ సమీపంలో సోమవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ గ్రామీణ ఎస్‌ఐ విజయ ప్రకాష్ వివరాల మేరకు..

06/04/2018 - 02:38

కూచిపూడి, జూన్ 3: మొవ్వ మండలం పెదపూడి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైక్లిస్ట్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామానికి చెందిన దారపు మధు (40) మొవ్వ మండలం కొండవరం గ్రామంలోని అత్త గారింటికి వెళ్లి తిరిగి స్వగ్రామం వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

06/04/2018 - 02:34

పాతబస్తీ, జూన్ 3: వయస్సుకు మించిన వేగం, వాహనాన్ని అదుపు చేయలేని చిన్న తనం వెరసి భార్య కళ్ల ముందే భర్త ప్రాణాలు బలయ్యాయి. భర్త వద్దకు వెళ్లి ఆయన్ని హత్తుకుని ఏడవాలన్నా సహకరించని విరిగిన కాలు ఆ భార్య మనోవేదన వర్ణాతీతం. ముగ్గురు పిల్లలకు తండ్రిని దూరం చేసిన ఈ విషాధ సంఘటన ఆదివారం సాయంత్రం పాతబస్తీ సాయిరామ్ థియేటర్ సెంటర్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages