S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/10/2018 - 22:44

జడ్చర్ల, ఏప్రిల్ 10: భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడంతో టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది.

04/10/2018 - 04:26

మచిలీపట్నం, ఏప్రిల్ 9: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావుతో పాటు మరో నలుగురు డైరెక్టర్లకు ఈ నెల 23వతేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

04/10/2018 - 04:21

గోదావరిఖని, ఏప్రిల్ 9: రామగుండం పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి ఎత్తిని మల్లేష్ (45) అనే వ్యక్తిని భార్య, తమ్ముడు హత్య చేశారు. ఆదివారం అర్ధరాత్రి భార్య సరిత, తమ్ముడు విజయ్‌లు రాడ్‌తో ఎత్తిని మల్లేష్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఎసిపి రక్షిత కె మూర్తి, రామగుండం సి ఐ సాగర్ సందర్శించారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని పోలీసు భావిస్తున్నారు.

04/10/2018 - 04:39

న్యూఢిల్లీ: కావేరీ యాజమాన్య బోర్డు పూర్తి ముసాయిదాను మే 3లోగా నివేదించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. కావేరీ జలాల పంపకాల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ తమిళనాట కొద్ది రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించకుండా, తమిళనాడు, కర్నాటక సహా కావేరీ జలాల భాగస్వాములంతా శాంతియుతంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

04/10/2018 - 03:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అనధికారిక, అనుమతి లేని నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై, సుప్రీంకోర్టు..కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం రాజకీయ కారణావల్ల అటుంటి అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలేదంటూ చివాట్లు పెట్టింది.

04/10/2018 - 02:25

కోరుట్ల, ఏప్రిల్ 9: పెళ్లింట..చావు బాజా మోగింది. మరి కొన్ని రోజుల్లో బాజా భజంత్రీలతో పెళ్లి అయ్య కళకళలాడాల్సిన ఇల్లు చావుడప్పులతో శోక సంద్రమైంది. పేదింట పెళ్లి చేయడం ఎంత భారమో.. శిరీష మరణం కళ్లకు కట్టింది. వివరాలు ఈ విధంగా ఉన్నా యి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పారంపెల్లి శిరీష (21) వివాహం ఈనెల 19న జరగాల్సి ఉంది.

04/10/2018 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఆజాంపురా రాజానరసింహా నగర్‌కు చెందిన బద్దం యెల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని నకిలీ ఐడి కార్డు, ఆరు బాండ్లు, నకిలీ నియామక పత్రం ఒకటి, సెల్‌ఫోన్, రూ.4.07,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

04/10/2018 - 02:06

సైదాబాద్, ఏప్రిల్ 9: సరూర్‌నగర్‌లో పట్టపగలు దోపిడీ దొంగలు హల్‌చల్ చేసారు. ఒంటరి మహిళ ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడి పారిపోయేందుకు యత్నించిన అగంతకులను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రీన్‌పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఆర్టీసీ ఉద్యోగి కొంతం ప్రభాకర్ రెడ్డి నివసిస్తున్నాడు.

04/10/2018 - 01:55

రాంద్రనగర్, ఏప్రిల్ 9 : నగరంలోని పలు ప్రాంతాల్లో సుపారీలు తీసుకొని హత్యలు, చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

04/10/2018 - 01:55

హైదరాబాద్, మార్చి 9: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ పెట్టుబడుల కేసులో మాజీ ఐఎఎస్ అధికారి డి మురళీధరరెడ్డికి ఊరట లభించింది. ఆయనపై తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది.
వెయిటేజీని సమర్థించిన హైకోర్టు

Pages