-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
సిరిసిల్ల, ఫిబ్రవరి 4: గల్ఫ్ దేశాలలో ఉపాధి కల్పిస్తామని పలువురి నుండి డబ్బులు కాజేసి మోసిగించి పరారీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ను సిరిసిల్ల పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మారం కరుణాకర్(36)ను ఆదివారం సిరిసిల్ల మండలం చంద్రంపేటలోని ఒక హోటల్లో ఉండగా, సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 4: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు అతని ఇంట్లో నిల్వవుంచిన 6కిలోల గంజాయినీ ఆదివారం ఎక్సైజ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఆదేశానుసారం, పక్కా సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం చీలపల్లి గ్రామానికి చెందిన కలీల్ గత కొంతకాలంగా ఇంట్లోనే అక్రమంగా గంజాయినీ విక్రయిస్తున్నాడు.
ధన్వాడ,్ఫబ్రవరి 4: దళిత కులానికి చెందిన వారు శివమాలాధారణ చేసిన వారు శివస్వాములను దేవాలయం, మహాపూజ కార్యక్రమానికి అడ్డుకున్న 14మందిపై కేసులు నమోదు చేసిన్నట్లు మరికల్ సిఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు.
కల్వకుర్తి, ఫిబ్రవరి 4: మండల పరిధిలోని రఘుపతిపేట దుందుబి నదిలో పడి అనుమానస్పదంగా మస్తాన్ (32) మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.
వెల్దండ, ఫిబ్రవరి 4: చదువులో వెనుక బడుతున్నావని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై విద్యార్థిని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వెల్దండ మండల కేంద్రంలో అదివారం చోటు చేసుకుంది. వెల్దండ మండల కేంద్రానికి చెందిన మట్ట లింగేశ్వరి (17) అనే విద్యార్థిని కల్వకుర్తి పట్టణంలోని కృష్ణావేణి కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.
కట్టంగూర్, ఫిబ్రవరి 4: అతివేగంగా వెళ్తూ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టిన సంఘటన 65వ నెంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలపరిధిలోని మాణిక్యలమ్మగూడెం శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
పాణ్యం, ఫిబ్రవరి 4 : మండల పరిధిలోని బలపనూరు సమీపంలోని తిరుమల గిరి ఎస్టేట్ -2 వద్ద ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
రేణిగుంట, ఫిబ్రవరి 4: మండల పరిధిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా మారి ఇద్దరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. నాయుడుపేట నుంచి బియ్యం మినిలారీ తిరుపతికి వస్తోంది.
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 4: ప్రొద్దుటూరు పట్టణంలోని టౌటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక క్రికెట్ బుకీ, గంజాయి నిర్వహుడిని అదుపులోనికి తీసుకున్నామని అర్బన్ సీఐ సదాశివయ్య తెలిపారు.
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 3: నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున నార్కట్పల్లి- అద్దంకి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం రాష్ట్రాలు, జిల్లాలు దాటి రాజధానిలో ఒక సంస్థలో పని చేస్తూ వారు చెప్పిన చోటుకు పనికి వెళ్లి మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు.