S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/13/2019 - 04:31

న్యూఢిల్లీ : మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమకు సమయం ఇవ్వలేదంటూ శివసేన సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మద్దతు ఇచ్చే పార్టీల వివరాలు అందజేయడానికి మూడు రోజుల గడువుకోరితే గవర్నర్ నిరాకరించారని సేన ఆరోపించింది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ శివసేన మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

11/12/2019 - 05:30

మునగాల, నవంబర్ 11: విద్యార్థుల విహార త్ర విషాదంగా మారింది. హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలు కాగా మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

11/12/2019 - 05:25

విజయవాడ పశ్చిమ, నవంబర్ 11: ఎనిమిదేళ్ల బాలికను అపహరించిన పక్కింటి వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చిన ఘోరం సోమవారం వెలుగుచూసింది. విజయవాడ నగర శివారు నల్లకుంట గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను పక్కింటి వ్యక్తి గొంతునులిమి హతమార్చి బియ్యం గోతాములో మూటగట్టాడు.

11/12/2019 - 03:27

హైదరాబాద్, నవంబర్ 11: మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై ఈ నెల 30న విచారణ జరపనున్నట్టు హైకోర్టు పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

11/12/2019 - 01:48

యలమంచిలి, నవంబర్ 11: విశాఖపట్నం జిల్లా, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి, సైతారుపేట రోడ్డులో గల పెంజెరువు ఊబిలో చిక్కుకుని ఇద్దరు అయ్యప్పస్వాములు మృతి చెందారు. ఈ దుర్ఘటన సోమవారం సంభవించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలివి. అచ్యుతాపురం మండలం భోగాపురంలో అయ్యప్పస్వామి పడిపూజ నిమిత్తం కలువ పువ్వులకు మాలధరించిన లాలం నరేష్(24), పైల గణేష్(21), తోటి స్వాములు పెంజెరువు వద్దకు వెళ్ళారు.

11/12/2019 - 01:34

హైదరాబాద్: కాచిగూడలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఎంఎంటీఎస్ రైల్ లోకో పైలట్ శేఖర్‌దే తప్పిదమని ప్రాథమిక

11/12/2019 - 01:24

హైదరాబాద్, నవంబర్ 11: ఆర్టీసీ సమ్మె విరమణకు వీలుగా ఇరుపక్షాలు చర్చించుకుని, సానుకూలమైన నిర్ణయంతో హైకోర్టు ముందుకు రావాలని తాము అనేకమార్లు సూచించినా, ఆ ప్రయత్నం ఇరుపక్షాలూ చేయలేదని హైకోర్టు సోమవారం నాడు వ్యాఖ్యానించింది. దాదాపు రెండు గంటల పాటు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారం నాటికి వాయిదా వేసింది.

11/12/2019 - 06:01

న్యూఢిల్లీ: కర్నాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది అనర్హ ఎమ్మెల్యేల అప్పీళ్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించబోతోంది. కర్నాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ తమపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఈ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఇప్పటికే ఈ అప్పీళ్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

11/11/2019 - 23:39

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలన్నీ ఒకే విధమైన చార్జీలు వర్తింపజేయాలన్న నిబంధన ఏ రకంగా చూసినా సరికాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా ఆసుపత్రులు, నర్సింగ్‌హోం రోగి అనారోగ్యం, దాని తీవ్రత, అందించే సదుపాయాలు ఆధారంగా ఆయా యాజమాన్యాలు ధరలు నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

11/11/2019 - 05:36

హైదరాబాద్ (జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్), నవంబర్ 10: కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం రేకెత్తించింది. అర్ధరాత్రి మూడు గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్న వరుడు సందీప్ (24).. తన కుటుంబ సభ్యులతో (చిన్నమ్మలు, అన్నలు, తమ్ముళ్లతో) సుదీర్ఘంగా చర్చించి పడుకుంటానని గదిలోకి వెళ్లాడు.

Pages