-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, నవంబర్ 6: మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళల ఫొటోలు, ‘ఐక్యూ’ స్కోర్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అడ్వర్టైజ్మెంట్ మహిళను కించపరిచేలా ఉందంటూ నగరంలోని ఆశాకిరణ్ హోమ్స్ ఆశ్రయం పొందుతున్న మానసిక వైకల్య మహిళల ఫొటోలు 59 ప్రచురించారు. ఇది ప్రాధమిక హక్కులకు భంగకరమని, వివక్షాపూరితమైందని కోర్టులో పిల్ దాఖలైంది.
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణ గురువారం నాడు కొనసాగనున్న నేపథ్యంలో, హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక అంశాలపై సమగ్ర అఫిడవిట్ను ప్రభుత్వం బుధవారం నాడు దాఖలు చేసింది.
నాగ్పూర్, నవంబర్ 6: సహకార బ్యాంకు కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ధవాడ్ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టగా ఈనెల 13వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించింది. నవోదయ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించిన అశోక్ ధవాడ్ పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
భైంసా రూరల్, నవంబర్ 5: నిర్మల్ జిల్లాలోని భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్ధన్రెడ్డిపై మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఉదయం సమయం వీధిలో వెళ్తున్న సమయంలో దుండగులు ఒక్కసారిగా దాడికి దిగడంతో జనార్ధన్ గాయాలపాలయ్యారు. దీంతో జనార్ధన్ను చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కొండమల్లేపల్లి, నవంబర్ 5: పాఠశాలకు వెళ్ళి చదువుకుందామని ఆనందంగా పాఠశాల బస్సు ఎక్కేందుకు సిద్ధమైన చిన్నారికి ఆ బస్సు డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యం నూరేళ్లు నిండేలా చేసింది. తీవ్ర విషాదకరమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు మూడేళ్ల పూర్వానుభవం ఉండాలనే నిబంధనను హైకోర్టు కొట్టివేసింది. పూర్వానుభవం నిబంధన ఆర్టికల్ 141ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీంతో ఎల్ఎల్బీ చదువు పూర్తి చేసిన వెంటనే అభ్యర్ధులు నేరుగా జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు అర్హులు అవుతారు. ఇది న్యాయవిద్యార్థులకు ఎంతో అనుకూలం అవుతుందని హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది.
న్యూఢిల్లీ, నవంబర్ 5: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ హత్యోదంతంపై విచారణ జరుపుతున్న సీబీఐ నేతృత్వంలోని ఎండీఎంఏ తన నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజీవ్ హత్యకు సంబంధించి జరిగిన భారీ కుట్రను ఛేదించేందుకు ఐబీ, రా, రెవెన్యూ ఇంటలిజెన్స్ తదితర సంస్థలతో కలిపి సీబీఐ నేతృత్వంలో ఎండీఎంఏను ఏర్పాటు చేయాలని జస్టిస్ ఎంసీ జైన్ కమిషన్ 1998లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, నవంబర్ 5: కర్నాటకలోని 17 మంది కాంగ్రెస్-జేడీ (ఎస్) రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఆడియో క్లిప్ను వినేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. తమ దృష్టిలోకి వచ్చిన ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.
నొయిడా: యూపీలోని గ్రేటర్ నొయిడాలో కోటి రూపాయల విలువైన విదేశీ అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం గ్రేటర్ నొయిడాలోని దాద్రీ, జార్ఛా ప్రాంతంలో ఎక్సయిజ్, పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.
తోట్లవల్లూరు, నవంబర్ 5: మండలంలోని భద్రిరాజుపాలెం గ్రామం వద్ద కృష్ణానదీ రేవులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు గల్లంతవ్వగా, మరొకరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎస్ఐ చిట్టిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉయ్యూరు మండల కాటూరు గ్రామం నుంచి కొమరవల్లి రాజేష్, భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన దేవరపల్లి నాగేశ్వరరావు(21) ఇద్దరు మంగళవారం సరదగా ఈత కొట్టేందుకు కృష్ణానదికు వెళ్ళారు.