-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేస్తూ, ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడమేగాక, ఏ క్షణమైనా నోటిఫికేషన్ను జారీ చేయవచ్చని చెబుతున్నారు.
మునగాల, అక్టోబర్ 22: రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని దగ్ధం కాగా కారుల్లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. హైద్రాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మాదవరం శివారులోని గంగమ్మగుడి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎపి29 టిడి 1569 నెంబర్ గల కారు డ్రైవర్ శ్రీకాంత్ హైద్రాబాద్ నుండి విజయవాడకు బయలుదేరాడు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: తుగ్లఖాబాద్ అటవీ ప్రాంతంలో గురు రవిదాస్ ఆలయ నిర్మాణానికి 400 చదరపుమీటర్ల స్థలం కేటాయింపుపై కేంద్రం సవరణ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు డీడీఏ అధికారులు రవిదాస్ ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే.
కడప, అక్టోబర్ 21: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి పరారైన ఓ కిలాడీ లేడి ఉదంతం కడప నగరంలో వెలుగుచూసింది. జిల్లావ్యాప్తంగా ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుండి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. సుమారు రూ.
ఓబులవారిపల్లె, అక్టోబర్ 21: కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు-రెడ్డిపల్లె సమీపంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎదురుగా వెళ్తున్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో నందలూరు నీలిపల్లెకు చెందిన మణెమ్మ, ఆమె కుమారుడు సాయికిరణ్, డ్రైవర్ పవన్కల్యాణ్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఆదిలాబాద్,అక్టోబర్ 21: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్సు ఇద్దరు డైట్ విద్యార్థినుల ప్రాణాలు బలిగొంది.
గజ్వేల్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబందించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలుశిక్ష, 500 రూపాయలు జరిమానా విధిస్తూ స్పెషల్ కోర్టు ఫర్ పోక్సో యాక్ట్ కేసుల కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పాయకాపురం కండ్రిక కాలనీకి చెందిన కొత్తపల్లి అబ్రహాం(38) అనే వ్యక్తి స్థానికంగా నివాసముంటున్న ఆరేళ్ల బాలిక పట్ల 2016 జనవరి 24న అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఉప్పల్, అక్టోబర్ 21: బోడుప్పల్ ఇందిరానగర్లో నివసిస్తున్న వగమారి రాహుల్ (24) టైలర్. అతడు మేడిపల్లి మారుతీనగర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఏవీఎన్ శ్రావణిని వెనుక నుంచి వెంబడించి ఆమె మెడలోని పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పారిపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా పట్టుబడిన అతని నుంచి మూడు తులాల చైన్ను స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 20: తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో విషాదం నింపింది. ఈ సంఘటన కంది మండలం చెర్లగూడెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స చేయించుకునే స్థోమత లేక జీవితంపై విరక్తి చెందిన కూతురు మాశెట్టి నాగమ్మ (40) ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.