S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంతోష్రాజ్, నేహాదేశ్పాండే జంటగా కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్ళపల్లి దామోదర్గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘అనువంశికత’. ‘పెరెల్స్ ఆఫ్ కిన్ షిప్ లవ్’ అనేది ఉప శీర్షిక. రమేష్ ముక్కెర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను తెలంగాణా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బావుంది.
అడివి శేష్, శోభితా ధూళిపాళ హీరోహీరోయిన్గా అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్ మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. శశికిరణ్ తిక్క దర్శకుడిగా.. అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘గూఢచారి’. ఈనెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో జగపతిబాబు మాట్లాడుతూ.. ‘ఒక సినిమాలో హీరోగా నటిస్తే చాలు అనుకున్నాను.
బ్రిటీష్వారి నుంచి విముక్తి పొందాలని స్వాతంత్య్రోద్యమంతో దేశం ఉడుకుతున్న రోజుల్లో సినిమా కూడా తోడ్పాటును అందించింది. 1939 నుంచి దేశభక్తిని పెంపొందించడానికి తెలుగు సినిమా తనవంతు కృషిచేసింది.
‘ భారతీయ జనని! పాహీమధుర వాణీ!’అనే దేశభక్తి పాటకు బాణీ కూర్చారు సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు. 1939లో విడుదలైన ‘జయప్రద’ చిత్రంలోది ఈ పాట. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, బళ్ళారి లలిత హీరో, హీరోయిన్లు.
భారతదేశం స్వతంత్ర దేశంగా రూపొందాక తెలుగు సినీ గీతాల్లో స్వతంత్య్ర భారతావని గూర్చి ఆంధ్రదేశాన్ని అంటే తెలుగుతనాన్ని సినీ సాహిత్యంలో గీత రచయితలు అక్షరబద్ధం చేసిన సందర్భాలను ఒకసారి అవలోకిస్తే..
భారత జాతికి స్వాతంత్య్ర సాధక నేత, జాతిపితగా కీర్తింపబడ్డ మహనీయుడు మహాత్మాని కీర్తిస్తూ, స్మరిస్తూ వ్రాసిన కొన్ని గీతాలను పరిశీలిద్దాం..
ప్రస్తుతం రామ్చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 70 శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జగదేకవీరుడు అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట.
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్-2 బ్యానర్పై బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘గీతగోవిందం’. ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా ప్రి రీలీజ్ ఈవెంట్ను వైజాగ్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ఈ చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి.
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ హీరో హీరోయిన్లుగా హరినాధ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ ఎం.వి.వి సినిమా బ్యానర్స్పై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ‘నీవెవరో’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ ట్రైలర్ను హీరో నాని విడుదల చేశారు. సీడీని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి విడుదలచేశారు.
విశ్వ, వెంకట్, వృషాలి, హర్షద్ పాటిల్, రాజ్బాల ప్రధాన పాత్రల్లో రవిచరణ్.ఎం దర్శకత్వంలో లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరెకెక్కుతున్న చిత్రం మైత్రీవనం. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్లోని తారమతి బారదారిలో విడుదలయ్యాయి. నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావు సీడీలను విడుదల చేశారు. అనంతరం శివకుమార్ మాట్లడుతూ- పాటలు బాగున్నాయి. ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
మాగంటి శ్రీనాధ్, సాన్వి మేఘన జంటగా నాగసాయి దర్శకత్వంలో ఎం.ఎస్.క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. గోరటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.