S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందమూరి కల్యాణ్రామ్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన చిత్రం ‘నా నువ్వే’. శరత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా.. నందమూరి కల్యాణ్రామ్ మాట్లాడుతూ..
తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారికి 1970 సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా సినీ గోయర్స్ పేరిట అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో గౌరవంగా భావించే ఈ అవార్డుల్ని 2017 సంవత్సరానికిగాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సినీ గోయర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి.రామకృష్ణ తెలిపారు.
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీక్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.
దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ హన్సిక పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో సెటిల్ అయిన ఈమెకు అక్కడ మంచి క్రేజే వుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న హన్సిక, తాజాగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది.
మాస్రాజా రవితేజ - కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్లో ‘నేల టిక్కెట్టు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఆర్టి మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఇందులో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోండగా జగపతిబాబు, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కనున్న బయోపిక్ విషయంలో కథ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ సినిమా నుండి దర్శకుడు తేజ బయటికి రావడంతో ఇప్పుడు ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. అసలు ఈ సినిమా పూర్తవుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ బాలయ్య మాత్రం ఎలాగైనాసరే ఈ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
వరుస విజయాలతో టాలీవుడ్లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కొరటాల శివ అంటే ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు సౌత్లోను హాట్ టాపిక్గా మారిపోయాడు. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం వేచి ఉన్నారు. ‘మిర్చి’తో దర్శకుడిగా మారిన ఈయన ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, తాజాగా ‘్భరత్ అనే నేను’ సినిమాలతో ఒకదానికంటే మరొకటి పెద్ద హిట్స్ అందుకున్నాడు.
నాగశౌర్య, బేబి షామిలి జంటగా స్వాజిత్ మూవీస్ బ్యానర్లో శ్రీమతి స్వప్న సమర్పణలో కె.ఆర్, రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యూ ట్యూబ్లో టీజర్ దూసుకుపోతోంది. నెటిజనులంతా బాల్యం గుర్తు చేసారంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
సూపర్స్టార్ రజనీకాంత్, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో రాబోతున్న 2.0 సినిమా మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్, హై క్యాస్టింగ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు మాత్రం ఆలస్యంగా జరుగుతున్నాయి.
సౌత్లో దాదాపు పదహారేళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది త్రిష. ఇప్పుడున్న అగ్ర నాయికల్లో ఈ అమ్మడినే సీనియర్గా చెబుతారు. వర్థమాన కథానాయికల నడుమ పోటీని తట్టుకొని తనదైన శైలిలో రాణిస్తున్నది ఈ సొగసరి నేడు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా త్రిష అభిమానులతో ట్విట్టర్లో ముచ్చటించింది. వారి ప్రశ్నలకు తనదైన వ్యంగ్యం, హాస్యచతురత మేళవించి సమాధానమిచ్చింది.