S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందు, సౌమ్యవేణుగోపాల్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతలో ఎనె్నన్ని వింతలో.’ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 6న విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో నందు చెప్పిన విశేషాలు.. హీరోగా ఎలాంటి సినిమా చేయాలి, ఈ సినిమా అయిపోయింది. తర్వాతఎలాంటి పాత్ర ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ ప్రతి ఆర్టిస్టులోను ఉంటుంది.
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రానికి ఇదం జగత్ అనే ఆసక్తికరమైన టైటిల్ని నిర్ణయించారు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజుకురియన్ నాయికగా పరిచయమవుతోంది.
సాత్విక్ ఈశ్వర్ను హీరోగా పరిచయం చేస్తున్న సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై కర్నూలుకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు మహేష్ఖన్నా నిర్మిస్తున్న చిత్రం సత్యాగ్యాంగ్. ఈ చిత్రానికి ప్రభాస్ దర్శకుడు. ఈనెల 6న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత మహేష్ చెప్పిన విశేషాలు.. నేను పలు చిత్రాల్లో నటించాను. నిర్మాతగా చేస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమా ద్వారా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నాం.
గ్లా మర్ హీరోయిన్గా సౌత్లో ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ, గత నెల రష్యన్ యువకుడితో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన ఈమెకు, తాజాగా తెలుగులో వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి.
సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి కథానాయకుడిగా ‘మా లవ్ జర్నీ సక్సెస్’ చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ధన్వంతరీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. శ్రీపాద రామచంద్రారావు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్నివ్వగా, కోటి గౌరవ దర్శకత్వం వహించారు.
‘దేవదాసు’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన నటించి ఇక అవకాశాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో తెలివిగా బాలీవుడ్లో ‘బర్ఫీ’ సినిమా ద్వారా అక్కడో సూపర్హిట్ కొట్టేసింది. మొన్న వచ్చిన అజయ్ దేవగన్ ‘రైడ్’ వరకు తన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూనే వుంది.
ప్రముఖ దర్శకుడు మారుతి అందించిన కానె్సప్టుతో నవీద్, నూకరాజులు హీరోలుగా, యామిని హీరోయిన్గా ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ముఖ్యమైన పాత్రలో ‘రోజులు మారాయి’ చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ముడిదాని మురళీకృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం భలే మంచి చౌక బేరమ్’. 30 సంవత్సరాల మిటలరీ అనుభవంతో దేశ రహస్యాలు మీద ఒక బుక్ రాస్తారు.
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ ఝాన్సీరాణి కథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. గురువారంతో ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయ్యిందని యూనిట్ తెలిపింది. వీరవనిత ఝాన్సీలక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక చిత్రంతో కంగనా రనౌత్ సంచలనం సృష్టించడం ఖాయమని బి టౌన్ భావిస్తోంది.
ఎంఎల్ఏ సినిమా హిట్తో హ్యాపీ మూడ్లో ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన గ్లామర్ సీక్రెట్ గురించి తెలిపింది. ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి నిద్ర, కష్టపడి పనిచేయడం, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం.. ఇంతకాలం తాను గ్లామర్గా ఉండటానికి ఇదే తారకమంత్రమని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఓ న్యూస్ చానల్ చిట్చాట్లో కాజల్ తన గ్లామర్ రహస్యంతోపాటు పలు విషయాలపై మాట్లాడింది. శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్కు ఈమధ్యకాలం కలిసిరావడం లేదు. చేస్తున్న సినిమాలన్నీ వరుస పరాజయాలతో కెరీర్ టెన్షన్లో పడింది. అందుకే సరైన హిట్కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. శంకర్తో చేసిన ఐ సినిమా తరువాత విక్రమ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అందుకే ఈసారి విక్రమ్కు సూపర్హిట్ ఇచ్చిన స్వామి చిత్రాన్ని సీక్వెల్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడు.