S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘జనతా గ్యారేజ్’ విడుదలై అప్పుడే మూడునెలలు గడిచిపోయాయి. ఇంతవరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా ఇంకా ఓకే చెయ్యలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపిన ఆయన తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆయన ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్వత్రా ఆసక్తినెలకొన్న ఈ సినిమా విషయంలో ఫైనల్గా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
టెన్షన్గా ఉంది
ప్రతి సినిమా విడుదలయ్యేటప్పుడు కచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఓ స్పెషల్ ఉండడంతో అది మరింత ఎక్కువైంది. రీమేక్ సినిమా అవడంతో ఎలా ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఎదురుచూస్తున్నాను.
రీమేక్ ఎందుకు?
‘వెళ్లాయిల్లా పట్టాదారి’ సినిమాతో సంచలన విజయం సాధించాడు హీరో ధనుష్. ఆ సినిమా ‘రఘువరన్’గా తెలుగులో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా ‘విఐపి 2’ పేరుతో చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రెట్టీ గర్ల్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తుందట!!
బాలీవుడ్ బ్యూటీ.. శిల్పాశెట్టి గ్లామర్ హీరోయిన్గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇక హీరోయిన్గా కెరీర్లో బ్రేక్ పడ్డాక ఈ అమ్మడు బిజినెస్మన్ని వివాహం చేసుకుని బిజీగా మారింది. ఆకట్టుకునే గ్లామకు తోడు యోగాలో ఆమెకు ఆసక్తి ఎక్కువ. ప్రావీణ్యమూ ఉంది. గతంలో యోగా విన్యాసాలు చేస్తూ వీడియోలూ విడుదల చేసింది. సనాతన యోగ సంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అయినా..
నల్లగొండ టౌన్, డిసెంబర్ 7: పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నరుూం నేర చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘ఖయ్యూం భాయ్’ సినిమా చిత్రీకరణ నల్లగొండ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. సినిమా యూనిట్ ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండా రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం కల్గించేలా సన్నివేశాల చిత్రీకరణ సాగిస్తుండటాన్ని నల్లగొండ పోలీసులు అడ్డుకుని షూటింగ్ నిలిపివేశారు.
రామ్కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం ‘మామ.. ఓ.. చందమామ’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో...
జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు, ఆర్.జె.సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ.. ‘వైశాఖం’ సినిమాలో ప్రతి క్యారెక్టర్కు ప్రాముఖ్యం ఉందని, సాంగ్స్ చాలాబాగా వచ్చాయని అన్నారు.
సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా నటిస్తున్న 23 సినిమా జోరుగా అహ్మదాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. మరోవైపు మహేష్ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈనెల చివర్లో సెట్స్పైకి రానుంది.
పూరి జగన్నాథ్ ‘ఇజం’ తరువాత తన నెక్స్ట్ సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కన్నడంలో ‘రోగ్’ చిత్రాన్ని చేసిన పూరి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారట. ఇక లేటెస్ట్గా పూరి జగన్నాథ్ ఓ కొత్త టైటిల్తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘మూడు కోతులు... ఒక మేక’! ఏంటి టైటిల్ వినగానే షాక్ అయ్యారా? నిజమండి బాబు..
ఒక సినిమా హిట్టయ్యాక అదే సినిమా తీయాలంటే సులభమైన పని కాదు. ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమా గురించి ఎక్కువ అంచనాలు ఉంటాయి. ‘్ధృవ’ సినిమా రీమేక్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నేను చేసే చివరి రీమేక్ బహుశా ఇదే అయి వుండొచ్చు. ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ తీసుకుని మన సొంత ఐడియాతో ఫ్రెష్గా చిత్రీకరించే ప్రయత్నం చేసాను. అలా చేయడానికి కొన్ని స్క్రిప్ట్లే పనికొస్తాయి.