S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం
మనిషికి ఒక్కొక్క దశలో జీవితంలో నిరీక్షణ
తప్పదు. స్కూలుకి వెళ్లిన తన సంతానం
కోసం ఎదురు చూస్తుంది తల్లి. సంధ్యా
సమయంలో యమునా తీరంలో
కాకపోయినా ఏదైనా పార్కులో ఎదురు
చూస్తూ నూతన ప్రియునికోసం నిరీక్షిస్తుంది
ప్రియురాలు. మరి నిరుద్యోగి విషయమో
అతని తంతూ అంతే. అతను ఎదురు
చూసేది మరోటి.
వెనె్నల కోసం, చంద్రుని రాక కోసం
‘‘ఏదో ఒకటి చేయాలండీ ఎలాగోలా మార్పు
తీసుకురావాలి’’ అన్నారు మున్సిపల్
ఛైర్మన్ పురుషోత్తమరావు.
‘‘ఆ అదీ ఇదీ ఏదేదో చేశారు కానీ ఏదీ
సాధించలేకపోయారు’’ అంటూ పెదవి
విరిచాడు ప్రతిపక్షవర్గంలో కౌన్సిలర్.
కొందరు పకపకా నవ్వారు. కొందరు గుర్రున
చూశారు. కొందరు వౌనంగా ఉన్నారు.
ఛైర్మన్గారు మాత్రం నవ్వుతూ ‘‘ఇది
‘‘చూడమ్మా వేదిత మంచి కుటుంబంలో
నుండి వచ్చిన దానివి. పైగా చదువుకున్న
దానివి. నీకు నేను కొన్ని జాగ్రత్తలు
చెప్పాలమ్మ. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి
అంటారు పెద్దలు. అలాగని ఒక్కొక్కరికి
ఒక్కో రకం వంట చెయ్యమని కాదు నేను
చెప్పడం. ఏ పని చేసినా, ఏ వంటకం
వండినా కాస్త రుచిగా, శుచిగా ఉండాలమ్మ.
మగవాళ్లు కష్టపడి మధ్యాహ్నం, రాత్రి
జన్మనిచ్చు అమ్మను
వృద్ధి చేయు నాన్నను
చదువు నేర్పు గురువును
బతుకునిచ్చు గాలిని
కడుపు నింపు ఫలమును
భార్య అనే స్వర్గమును
మోక్షమిచ్చు గీతను
అందించెను నీ దేశం
ఏమిచ్చిందని అడగకు
ఈ దేశానికి నేను
ఏమిచ్చానో అని
గుండెలపై చేయుంచుకు
ప్రశ్నించుకో ఒక్కసారి
- విద్వాన్ ఆండ్ర కవి మూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.
శివాజీ సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్. ప్రభుత్వ సచివాలయంలో ఒక కీలక శాఖకు కార్యదర్శిగా పని చేస్తున్నాడు. శివాజీకి ఒక కూతురు, ఒక కొడుకు. శివాజీ భార్య హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు. శివాజీ కూతురు ఐశ్వర్య బిటెక్ పూర్తి చేసి ఎంబిఎ కోర్సు కూడా చదివింది. కొడుకు రాంగణేష్ ఎంబిఎ చేస్తున్నాడు. శివాజీ ఇద్దరు పిల్లలకి సివిల్స్ ఎగ్జామ్స్కి, గ్రూప్స్కి ప్రిపేరవ్వమని సలహా ఇచ్చేవాడు.
‘‘ఒరే వీరయ్యా! అయ్యగారు సొమ్మసిల్లి పడిపోయారు. నీళ్లు పట్టుకురా’’ అంటూ మంగతాయారమ్మగారి గావుకేకలకు పాలు పితుకుతున్న వీరయ్య పాత్ర అక్కడే వదిలేసి పరుగులాంటి నడకతో వచ్చి అయ్యగారి ముఖాన నీళ్లు చిలకరించాడు.
హింస, అసమానతలు, అక్రమాలు, కులమత ద్వేషాలు అడుగడుగునా విజృంభిస్తున్నాయి. రాజకీయాలు ధనార్జనకు, పెట్టుబడిగా మారాయి. ఈ దేశం, ఈ సమాజం పయనమెటో, గమ్యమెటో తెలియని పరిస్థితి దాపురించింది. నేటి ఈ అగమ్యగోచరమైన పరిస్థితులను గమనంలోకి తీసుకుని ప్రముఖ అభ్యుదయ రచయిత, విశ్రాంత అధ్యాపకుడు కాలిపు కూర్మావతారం స్పందించారు. ఫలితంగా ఆయన కలం నుండి ఓ గొప్ప కావ్యం జాలువారింది. ఆ కావ్యమే శాంతి ప్రసూనాలు.
చైత్రానికి ముందు
ఫాల్గుణంలోనే
వేకువ జామున
పరగడుపునే
కోయిన కూజిత ఫలహారం
కులాలపై కలాలతో
పోరాటం చేయమంటున్న
ఏకవాక్య గీతాలాపన
కోయిల కుహుకుహులోను
సామాజిక స్పృహే
- మాధవీ సనారా,
కామాక్షి కోవెల వీధి,
నిదానం దొడ్డి,
అనకాపల్లి-531002.
స్వప్న భయం భయంగా ఎయిర్పోర్టుకు
చేరుకుంది. అక్కడికి వెళ్లడం ఆమెకి అదే
తొలిసారి. సెక్యూరిటీ టిక్కెట్ చూపించి
లోపలికి చేరుకుంది. చెకింగ్ పూర్తయిన
తర్వాత విమానం లోపలికి చేరుకుంది. సీట్
నెంబర్ చూసుకుని కూర్చుంది. ఎంత
కంట్రోల్ చేసుకున్నా స్వప్నకి టెన్షన్ తగ్గడం
లేదు. సెల్ తీసుకుని ప్రియుడు విశేష్కి ఫోన్
తెలుగు సాహిత్య అభ్యుదయ వాద కవుల
శ్రేణిలో, ఒక కవిగా గుర్తింపు తెచ్చుకున్న
ఇంద్రపాల శ్రీనివాస్ చేయి తిరిగిన కవి. ఇది
వరకే అయిదు కవితా సంపుటాలను (మాజీ
మానవుడు, తాజా అన్యాయం, కన్నీటి
వాచకం, చెరసాలలో చిరునవ్వు, మహా
శ్మశానం) అందించి తెలుగు పాఠకులను
రంజింపజేశారు. ఇప్పుడు నేను అస్తమించను
వీరి ఆరవ కవితా సంపుటిగా అరవై కవితల