S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/15/2018 - 01:34

న్యూఢిల్లీ, మే 14: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం సాగిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

05/15/2018 - 01:37

న్యూఢిల్లీ, మే 15: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా త్వరలో పర్యటించనున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం న్యూఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.

05/15/2018 - 01:29

కోల్‌కతా, మే 14: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సోమవారం హింస పెచ్చరిల్లిపోయింది. ఘర్షణల్లో పనె్నండుమంది మృతి చెందారు. 43 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 1 గంటకు 43 శాతం ఓట్లు పోలయినట్టు అధికారులు వెల్లడించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.

05/15/2018 - 01:25

న్యూఢిల్లీ, మే 14: దేశంలోని ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యచరణ కమిటీ స్పష్టం చేసింది. మంగళవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో 12 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

05/15/2018 - 03:57

న్యూఢిల్లీ, మే 14: భవిష్యత్తులో దౌత్యవేత్తలుగా గురుతర బాధ్యతను నిర్వహించాల్సిన అధికారులు వాటికి అనుగుణంగా తమ వ్యవహార శైలిని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐఎఫ్‌ఎస్ శిక్షణను పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ కాబోయే దౌత్యవేత్తలందరూ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఔపోసన పట్టాలన్నారు.

05/15/2018 - 01:22

న్యూఢిల్లీ, మే 14: ఏపీ బీజేపీ నాయకులంతా నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరళీధర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం విలేఖరుతో మాట్లాడుతూ ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కన్నా లక్ష్మీనారాయణ ఏపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

05/15/2018 - 01:19

న్యూఢిల్లీ, మే 14: కావేరీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇందుకు సంబంధించిన స్కీమ్‌ను ఆమోదంకోసం సుప్రీం కోర్టుకు నివేదించింది. దక్షిణాదిన ఉన్న నాలుగు కావేరీ పరీవాహక రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

05/15/2018 - 00:26

న్యూఢిల్లీ, మే 14: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శశిథరూర్‌పై ఢిల్లీ పోలీసులు చార్జి షీటు దాఖలు చేశారు. సునంద ఆత్మహత్యకు ప్రేరేపించింది కాంగ్రెస్ నాయకుడైన శశిథరూరేనని, ఇందుకు సంబంధించిన వివరాలు వెలికితీయాలంటే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ కోర్టుకు స్పష్టం చేశారు.

05/15/2018 - 00:20

న్యూఢిల్లీ, మే 14: కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభలోని 222 సీట్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగుతుంది. పూర్తి మెజారిటీ తమకే లభిస్తుందని బీజేపీ, కాంగ్రెస్ చెప్పుకుంటుంటే జేడీ(ఎస్) అధినాయకుడు దేవెగౌడ మాత్రం కింగ్ మేకర్ పాత్ర నిర్వహిస్తామనే ధీమాతో ఉన్నారు.

05/14/2018 - 17:48

హైదరాబాద్ : నగరంలో సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఈసీఐఎల్, నాగారం, తార్నాక, లాలాపేట్, బేగంపేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వాన పడింది.

Pages