-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
మహారాష్టల్రో అన్నదాతల నిరసన యాత్ర నిర్విరామంగా సాగుతోంది. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో 30వేల మంది రైతులు రోడ్డెక్కారు. పూర్తి రుణ మాఫీ అమలు చేయాలని, విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మార్చి 5న బివాండిలో మొదలైన రైతు దండు యాత్ర 180 కిలోమీటర్లు ప్రయాణించి రేపు ముంబయికి చేరుకోనుంది.
న్యూఢిల్లీ/ జెనీవా: పాకిస్తాన్పై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఐక్యరాజ్య సమితీలో కాశ్మీర్ అంశాన్ని పాక్ రెండోరోజు కూడా లేవనెత్తడంతో భారత్ తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తింది. పాకిస్తాన్ ఓ విఫల దేశమని, దాన్నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని తెగేసి చెప్పింది.
న్యూఢిల్లీ, మార్చి10: వూహాత్మక సంబంధాలను మరింతగా విస్తరించుకునే క్రమంలో భారత్ -ఫ్రాన్స్లు శనివారం 14 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత, అణుశక్తి, వర్గీకృత సమాచార పరిరక్షణ, ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో మరింత సహకారం, ఉగ్రవాద నిరోధానికి ఉమ్మడిగా చర్యలు చేపట్టడం వంటివి కుదిరిన ఒప్పందాల్లో ఉన్నాయి.
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదు అయ్యింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకున్నట్లు తెలియరాలేదు. అయితే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వాతావరణశాఖ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకిచ్చింది. ఆ సంస్థపై రూ.5 కోట్ల జరిమానా వేసింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కలిసి మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరుతూ ఆయన వారికి లేఖలు పంపించారు. రాజధాని ఢిల్లీ నగరంలో సీజ్ చేసిన దుకాణాల సమస్యపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ వారిని కలవాలనుకుంటున్నారు. దుకాణాలు సీజ్ చెయ్యకుండా పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన మోదీని కోరారు.
కోల్కతా: టీమిండియా పేసర్ మహమ్మద్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ ఆరోపణల
న్యూఢిల్లీ: అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధించినపుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ పార్లమెంట్ హాల్లో జరిగిన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో మాట్లాడుతూ..బాలబాలికలందరికీ విద్య అందితే సామాజిక న్యాయం అందినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. సమగ్ర అభివృద్ధి మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్ మాక్రాన్ నాలుగు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. భార్య బ్రిగెటి మారి క్లాడ్ మాక్రన్తో కలిసి ఆయన శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్ష దంపతులకు రాష్టప్రతి భవన్లో సెర్మోనియల్ వెల్కమ్ పలికారు.
న్యూఢిల్లీ, మార్చి 9: ప్రాణాంతక రుగ్మతలతో బాధపడే వారికి ముక్తిని కలిగించే చారిత్రక తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం వెలువరించింది. ఇలాంటి రోగుల సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకుని పరోక్ష కారుణ్య మరణానికి అనుమతించాలని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ సజీవ వీలునామా ఆసరాగానే సదరు రోగులకు పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించవచ్చునని తెలిపింది.