-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
పాట్నా, డిసెంబర్ 2: బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. రైల్వే హోటళ్ల కేటాయింపుల్లో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో ఈడీ ఆమెను ప్రశ్నించింది. ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి పాట్నాలోని ఈడీ జోనల్ ఆఫీసుకు మధ్యాహ్నం వచ్చారు. ‘్ఢల్లీ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం రబ్రీదేవిని ప్రశ్నించింది.
ఉత్తర భారతంలో చలి తీవ్రతకు తోడు విపరీతంగా మంచు కురుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ పర్వత ప్రాంతాల్లో శనివారం కురిసిన మంచుతో
రహదారి మొత్తం కప్పుబడిపోవడంతో మంచును తొలగిస్తున్న సిబ్బంది.
ఓఖి తుపాను కల్లోలమే సృష్టించింది. ఈడ్చికొట్టిన ఈదురు గాలులు మూడు రాష్ట్రాల మాడు పగులకొట్టాయి. కల్లోల తుపాను కారణంగా కేరళ, తమిళనాడు, లక్షద్వీప్కు భారీ నష్టాలు సంభవించాయ. కోచి కల్పేని తీరం నుంచి ఎనిమిది పడవుల్లో 36మంది జాలర్లు చేపల వేటకు వెళ్లి తుపానులో చిక్కుకోవడంతో, జాడ కోసం నావికా దళం, కోస్ట్గార్డ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నెలాఖరులోపు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో వౌలిక సాదుపాయల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీం కోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి దీపక్మీశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారత దేశంతో అన్ని విధాలుగా సమీకృతమైపోయిన ముస్లిం జనాభాను పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. భారత్లోని ప్రతి ముస్లిం తాను భారతీయుడిడేనన్న బలమైన భావనను వ్యక్తం చేస్తున్నాడని, దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని శుక్రవారం ఇక్కడ జరిగిన హిందస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్లో ఒబామా అన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఒబామా వాక్చాతుర్యం గురించి పరోక్షంగా ఆయన వేసిన చురకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన మాటలు లక్షిత వ్యక్తికి సూటిగా తగిలేలా మాట్లాడటంలో ఆయన దిట్ట. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ట్వీట్ల ప్రస్తావన వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న ఓబామా సోషల్ మీడియా గురించీ మాట్లాడారు. ‘నాకు పది కోట్ల మంది ట్విట్టర్ అభిమానులు ఉన్నారు.
చిత్రం..ప్రపంచ ఎయడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముంబయ, జబల్పూర్లలో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న విద్యార్థినులు, ప్రజలు
చెన్నై/తిరువనంతపురం, డిసెంబర్ 1: ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘ఓఖి’ పెనుతుపానుగా మారిందని అధికారులు వెల్లడించారు. ఇది మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అరేబియా సముద్రంలోని ద్వీప ప్రాంతాలపై ‘ఓఖి’ ప్రభావం ఉందన్నారు. కాగా సముద్ర జలాల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మత్స్యకారులను నేవీ సిబ్బంది రక్షించారు. అలాగే గల్లంతైన మరో 30 మంది జాలర్ల కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: హైదరాబాద్లో మెట్రో సేవలు ఆలస్యం కావాడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారం నాడు ఇక్కడ విలేఖరుతో మాట్లాడుతూ మెట్రో నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్లన రూ.3500 కోట్లు అదనపు భారం అయిందని ఇప్పుడది టికెట్ల రూపంలో ప్రయాణికులపై భారం పడుతోందని అన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు పదవుల్లో కొనసాగుతున్నారని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం పిల్ విచారణకు స్వీకరించింది.