-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
బెంగళూరు/న్యూఢిల్లీ, ఆగస్టు 3: పన్ను ఎగవేత కేసుకు సంబంధించి కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి డికె శివకుమార్, ఆయన అనుచరులకు చెందిన నివాసాలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు రూ. 15 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: నాన్ పర్ఫార్మింగ్ ఆస్తుల సంఖ్య పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నదని లోక్సభలో టిఆర్ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. జితేందర్ రెడ్డి గురువారం లోక్సభలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ బ్యాంకులకు ఆర్బిఐ రక్షణ కల్పించటం ముదావహమన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కనీస వేతన చట్టంలో మార్పులకు సంబంధించి కొన్ని అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం బండారు దత్తాత్రేయ అధ్యక్షతన కనీస వేతన సలహా బోర్డు సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కనీస వేతన చట్టం అమలుపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దిగ్విజయ్ సింగ్ ఏపి ఇన్చార్జి పదవితోపాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. దిగ్విజయ్ సింగ్ రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించినట్లు తెలిసింది. దిగ్విజయ్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ అధినాయకత్వం త్వరలోనే ఏపికి కొత్త ఇన్చార్జిని నియమించనుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: హైదరాబాద్ -సిద్దిపేట -కరీంనగర్ -రామగుండం మధ్యనున్న 240 కిలోమీటర్ల రాజీవ్ రహదారిని అప్గ్రేడ్ చేసి జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్ర ఉపరితల రవాణ మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. తెరాస ఎంపీ కె కవిత గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రధానిని కలిసి బోర్డు ఏర్పాటు ఆవశ్యకతపై వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. తెరాసపక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, నిజామాబాద్ తెరాస ఎమ్మెల్యేలు సహా ప్రధాని మోదీని కలిసిన కవిత బోర్డు ఏర్పాటువల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: భారత్కు అత్యంత శక్తివంతమైన సైనిక దళాలున్నాయని, అయితే చైనాతో తలెత్తిన సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య డోక్లాం వివాదం తీవ్రతరం కావడం, రోజువారీగా చైనా నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బిఏ) ఉద్యమ నేత, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) చైర్మన్ వికె సక్సేనాలు ఒకరిపై మరొకరు దాఖలు చేసుకున్న పరువునష్టం కేసుల్లో పదే పదే కోర్టు ఎదుట హాజరు కానందుకు ఢిల్లీ కోర్టు గురువారం మేధా పట్కర్కు పదివేల రూపాయల జరిమానా విధించింది.
న్యూఢిల్లీ ఆగస్టు 3: ఉప రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఒక రోజు ముందు అంటే శుక్రవారం ఎన్డీఏ ఎంపీలు డమీ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఉపరాష్టప్రతి ఎన్నికల్లో ఏ ఓటు కూడా చెల్లకుండా పోయే అవకాశాలను వీలయినంత మేరకు తగ్గించడం కోసం అధికార కూటమి ఈ చర్య తీసుకుంటోంది.