-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 30: ఏపీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోలో అసెంబ్లీ సీట్లు పెంపునకు కేంద్ర ప్రభుత్వం చొరవచూపాలని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ, జూలై 30: క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిని ఉపయోగించుకొని 2022 నాటికల్లా దేశంనుంచి మతతత్వం, కులతత్వం, అవినీతి, ఉగ్రవాదం, పేదరికం, మురికిని పారదోలాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, నూతన భారతాన్ని నిర్మించడం కోసం ఏదో ఒక విధంగా తన వంతు తోడ్పాటు అందించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
అహ్మదాబాద్, జూలై 30: భారత తీర రక్షక దళం (కోస్ట్గార్డ్) గుజరాత్ సముద్ర జలాల్లో ఒక వాణిజ్య నౌకలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1500 కిలోల హెరాయిన్ను పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం చెప్పారు.
న్యూఢిల్లీ, జూలై 30: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు సోమవారం ఆఖరు తేదీ. రేపటి కల్లా ఐటిఆర్ను పూర్తిచేయాలని, రిటర్న్స్ దాఖలుకు ఆఖరి తేదీని పొడిగించబోమని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. సకాలంలో పన్ను చెల్లింపుదారులంద రూ విధిగా రిటర్న్లను దాఖలు చేయా ల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ-్ఫల్లింగ్ వెబ్సైట్ మొరాయించడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వచ్చిన వార్తలో నిజం లేదని తెలిపారు.
ముంబయి, జూలై 29: వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాం, గుజరాత్లో బాధితులను ఆదుకోడానికి ముందుకు రావాలని బాలీవుడ్ నటుడు అమిర్ఖాన్ అభిమానులకు పిలుపునిచ్చాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు సేకరించాలని సోషల్ మీడియా ద్వారా ఖాన్ విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు తన ట్విట్టర్లో అభిమానులను ఉద్దేశించి వీడియో సందేశం పోస్టు చేశాడు. ‘గుజరాత్, అస్సాంలలో అనేక ప్రాంతాలు వరద విలయతాండవం చేసింది.
లక్నో, జూలై 29: బిహార్లో లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడికి చెక్పెట్టిన భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లోనూ దూకుడు పెంచినట్టే కనిపిస్తోంది. తాజాగా యూపీలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఇద్దరు, బహుజన సమాజ్వాదీ పార్టీకి చెందిని ఒక ఎమ్మెల్సీ తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం సంచలనం రేపింది.
న్యూఢిల్లీ, జూలై 29: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూసేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న బిజెపి నుండి తమ శాసన సభ్యులను కాపాడుకునేందుకు పార్టీ అధినాయత్వం అష్టకష్టాలు పడుతోంది.
లక్నో, జూలై 29: బిజెపి నాయకత్వంలో అధికార దాహం పెరిగిపోయిందని బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. బిజెపి అత్యాశవల్ల దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని శనివారం ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గోవా, మణిపూర్, బిహార్ ఇప్పుడు గుజరాత్, యూపీలోని తాజా పరిణాలు చాలు. అధికారంకోసం బిజెపి ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.
పాట్నా, జూలై 29: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. జనతాదళ్ (యునైటెడ్), బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి నుంచి కొత్తగా 27 మందికి ఆయన తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో జెడి(యు)కి చెందినవారు 14 మంది, బిజెపికి చెందినవారు 12 మంది, ఎల్జెపి (లోక్ జనశక్తి పార్టీ)కి చెందిన ఒకరు ఉన్నారు.
శ్రీనగర్, జూలై 29: సరిహద్దుల గుండా వాణిజ్యాన్ని మూసివేయడానికి పిడిపి అనుమతించదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్తో అధీనరేఖ గుండా మరిన్ని మార్గాలను తెరవడానికి కృషి చేస్తుందని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు.