-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చిత్రం.. ఎ.పి.జె.అబ్దుల్ కలాం స్మారక మ్యూజియంను ప్రారంభించిన అనంతరం
ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చట్లు
న్యూఢిల్లీ, జూలై 27: ఇరాక్లో అదృశ్యమైన భారతీయుల ఆచూకీకోసం కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 39 భారతీయులు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని ఇరాక్ ప్రభుత్వాన్ని ఇప్పటికే కేంద్రం కోరింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్ మంత్రిని కోరారు. బదూష్లో ఇటీవల విదేశాంగ శాఖ సహాయ మంత్రి సింగ్ పర్యటనతో కొంత సమాచారం తెలిసిందని ఆమె పేర్కొన్నారు.
భారీ వర్షాలు గుజరాత్ను అతలాకుతలం చేస్తున్నాయ. వాననీటితో జలమయమైన అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. పటాన్లో వరదల్లో చిక్కుకున్నవారిని రక్షిస్తున్న ఎన్డిఆర్ఎప్ సిబ్బంది.
న్యూఢిల్లీ, జూలై 27: నోటరీ, అఫిడవిట్ల వినియోగాన్ని తగ్గించి వాటిస్థానే వ్యక్తిగత ధ్రువీకరణ (సెల్ఫ్ అటెస్టెడ్) పత్రాలను ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలకు ఇప్పటివరకు గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలతో కూడిన అఫిడవిట్లు దాఖలు చేయడం తప్పనిసరిగా వస్తున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, జూలై 27: వరకట్న వేధింపుల కేసులో అప్పటికప్పుడే అరెస్ట్ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అన్ని విధాలుగా ఆరోపణలను నిర్థారించుకున్న మీదటే పోలీసులు ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు అరెస్ట్లు జరపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 27: దేశంలోని ట్రిపుల్ ఐటిలకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ గురువారం ఆమోదించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో వీటిని నిర్వహిస్తారు. అలాగే వీటిలో రిజర్వేషన్ విధానం అమలవుతుందని సభ్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
న్యూఢిల్లీ, జూలై 27: ‘ఉమ్మడి ఆంధ్ర విభజనతో తెలుగు ప్రజలకు మేలే జరుగుతుంది. రెండు రాష్ట్రాలు గణనీయ అభివృద్ధి సాధిస్తాయి. సమీప భవిష్యత్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలుగా వృద్ధి సాధిస్తాయి’ అని తెలంగాణ సిఎం కె చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. తెరాస ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన కుట్రను భగ్నం చేశామన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే ఇద్దరు కొత్త గవర్నర్లు వస్తారన్నారు.
పాట్నా, జూలై 27: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ రాజ్భవన్లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటుగా బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సుశీల్ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని తెలుస్తోంది.
రామేశ్వరం, జూలై 27: భారతావని ఉమ్మడిగా అడుగువేస్తే దేశం 125 కోట్ల అడుగులు మేర ముందుకు దూసుకుపోతుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం కలలుగన్నట్టుగా 2022 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధించేందుకు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ, జూలై 27: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణ పనులు ఆపేలా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) స్పష్టం చేసింది. గురువారం నాడు కాలేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఏన్జీటిలో దాఖలైన పిటిషన్ను ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.