S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/21/2017 - 02:17

న్యూఢిల్లీ, జూలై 20: బిఎస్పీ అధినేత్రి రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను చైర్మన్ హమిద్ అన్సారీ ఆమోదించినట్లు రాజ్యసభకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు. నిర్ణయించిన ఫార్మాట్ ప్రకారం మాయావతి కొత్తగా చేతిరాతతో ఏకవాక్యంలో ఉండే రాజీనామా లేఖను సమర్పించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.

07/21/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 20: గోప్యతాహక్కు ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా రాదా అన్న అంశంపై వరుసగా రెండోరోజైన గురువారం కూడా సుప్రీం కోర్టు బెంచి వాదోపవాదాలను కొనసాగించింది. ఇందుకు సంబంధించి ఎన్నో కీలకమైన ప్రశ్నలను సంధించింది. డిజిటల్ యుగంలో వ్యక్తిగత వివరాలను ఇటు ప్రభుత్వాలు, అటు ప్రైవేటు సంస్థలు పంచుకుంటున్న నేపథ్యంలో ప్రైవసీకి సంబంధించిన అంశాల తీరుతెన్నుల్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

07/21/2017 - 01:26

న్యూఢిల్లీ,జూలై 20: సిక్కిం సెక్టార్‌లోని ట్రై జంక్షన్ విషయంలో భారత దేశం వ్యవహరించిన తీరును ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు.

07/21/2017 - 01:21

సిమ్లా, జూలై 20: హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 28 మంది మృతి చెందగా, మరో ఎనిమిది గాయపడ్డారు.

07/21/2017 - 01:17

న్యూఢిల్లీ,జూలై 20: మాజీ రాష్టప్రతులు బాబు రాజేంద్రప్రసాద్, డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం, ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చూపిన బాటలో ముందుకు సాగుతూ దేశంలోని దళిత,బడుగు,బలహీన వర్గాల ప్రతినిధిగా రాష్టప్రతి భవన్‌లో ఉంటానని దేశం పద్నాల్గవ రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ కోవింద్ ప్రకటించారు. సర్వోత్తమ రాష్టప్రతి పదవి ప్రతిష్టను మరింత పెంచేందుకు అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు.

07/21/2017 - 01:43

న్యూఢిల్లీ,జూలై 20: అందరు ఊహించినట్లే దేశం పద్నాల్గవ రాష్టప్రతిగా బిహార్ మాజీ గవర్నర్, దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. కేంద్రంలో మొదటిసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి తన పార్టీ సొంత నాయకుడిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేసుకోవటంలో ఘన విజయం సాధించింది.

07/21/2017 - 00:38

న్యూఢిల్లీ, జూలై 20: కొన్ని సందర్భాల్లో చేపట్టే అనే్వషణలు కొత్త ఆవిష్కరణలకు సరికొత్త ప్రపంచాలు కళ్లకు కట్టడానికి దారితీస్తాయి. మూడేళ్ల క్రితం మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం 239మంది ప్రయాణికులతో గల్లంతయింది.

07/21/2017 - 00:37

న్యూఢిల్లీ, జూలై 20: డోక్లామ్‌లో ఏర్పడిన సం క్షోభానికి శాంతియుత పరిష్కారం జరగాలని భారత్ పేర్కొంది. విభేదాలు ఏవైనా ఉంటే అవి వివాదాలుగా మారకముందే దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి గోపాల్ బాగలే గురువారం విలేఖరులతో అన్నారు. ఈ వ్యవహారంలో సరిహద్దుల్లో చైనాతోపాటు ఉన్న మరో దేశం భూటాన్‌తో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.

07/20/2017 - 03:57

న్యూఢిల్లీ, జూలై 19: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా నియామకాలు పొందిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలనుంచి తొలగించడం జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.

07/20/2017 - 03:57

పాట్నా, జూలై 19: బిహార్‌లో అధికార కూటమిలోని ప్రధాన పక్షాలయిన జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి)ల మధ్య విభేదాలకు తాత్కాలికంగా తెరపడినట్లు తెలుస్తోంది.

Pages