-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
జమ్ము: ఎన్ని ఆటంకాలు ఎదురైనా కఠోర దీక్షతో సాధన చేసి భారత్ నుంచి ఒలింపిక్ క్రీడలకు ఎంపికైన తొలి మహిళా జిమ్మాస్ట్గా నిలిచిన దీపా కర్నాకర్ను ప్రధాని మోదీ అభినందించారు. జమ్ములోని శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం అసాధ్యమేమీ కాదని యువత నిరూపించాలని సూచించారు.
దిల్లీ: ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) కొత్త నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. పీఎఫ్ కొత్త నిబంధనతో అన్యాయం జరుగుతుందని బెంగళూరులో వస్త్ర పరిశ్రమల కార్మికులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. నూతన నిబంబధనలపై అన్ని వర్గాలతో చర్చల తర్వాతే తుది నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు.
దిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం మనదేశ సంపద అని, దాన్ని తిరిగి దేశానికి తీసుకురావల్సిందేనని ఆరెస్సెస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం లండన్లో ఉన్న కోహినూర్ను ఎవరూ దొంగిలించలేదని, బలవంతంగా తీసుకుపోలేదని, మహారాజా రంజిత్సింగ్ దాన్ని బ్రిటిష్వారికి కానుకగా ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.
దిల్లీ: ఉభయ తెలుగురాష్ట్రాల్లో పాలన సజావుగానే సాగుతున్నట్లు గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర హోమ్మంత్రి రాజ్నాథ్ సింగ్ను, ఇతర అధికారులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. విభజన వల్ల చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
ముంబయి: తీవ్ర దుర్భికంతో అల్లాడుతున్న మహారాష్టల్రో నీటి వనరులను సంరక్షించేందుకు బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. దుర్భిక్ష ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచేందుకు మహారాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘జలయుక్త్ శివార్ అభియాన్’ కార్యక్రమానికి ఆయన ఈ విరాళం ప్రకటించారు.
దిల్లీ: ఉమ్మడి తెలుగురాష్ట్రాల హైకోర్టును విభజించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆయన మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, ఎపికి హైదరాబాద్లోనే తాత్కాలిక ప్రాతిపదికపై హైకోర్టు ఏర్పాటవుతుందన్నారు. వసతి కల్పించేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికే హామీ ఇచ్చిందన్నారు.
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 18: తూర్పు గోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం శరవేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. ఇటు ఎయిర్పోర్టు విస్తరణతోపాటు అటు సర్వీసులు కూడా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ట్రూజెట్ సంస్థలు హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు నడుపుతున్నాయి.
శ్రీనగర్, ఏప్రిల్ 18:దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రీనగర్ నిట్ విద్యార్థుల ఘర్షణల వేడి తగ్గక ముందే కాశ్మీర్లోని మరో వర్శిటీలో స్థానికులు, స్థానికేతర విద్యార్థుల మధ్య వివాదం రాజుకుంటోంది.
మాస్కో, ఏప్రిల్ 18: పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడుల వెనుక ప్రధాన పాత్ర పోషించిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ను అప్పగించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన వాదనను చైనా అడ్డుకోవడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు ద్వైపాక్షిక సహకారం చాలా కీలకమని చైనాకు భారత్ స్పష్టం చేసింది.
రఘునాథ్గంజ్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 18: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు ప్రజలకు బోలెడు హామీలు ఇచ్చారని, కాని వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు.