-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి మధ్య మంగళవారం వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ముస్సోరికి ప్రాతినిథ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే గణేశ్ జోషి ఒక నిరసన కార్యక్రమంలో పోలీసు గుర్రంపై దాడిచేసి తీవ్రంగా గాయపరచడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
న్యూఢిల్లీ: కొత్తగా ఇళ్లను కొనుక్కుంటే అవి సకాలంలో పూర్తవుతాయా అన్న బెంగ ఇక అవసరం లేదు. ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేని రీతిలో రూపొందించిన స్తిరాస్తి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్పై సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రోజా సస్పెన్షన్ ప్రతులను అందజేయడంలో ఆలస్యం చేసినందుకు సుప్రీం కోర్టు మండిపడింది.
పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యుల దుమారం
పదేళ్ల మాటేమైందంటూ నిలదీసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు
విభజన చట్టంలో హోదా చేర్చని కాంగ్రెస్: వెంకయ్య ధ్వజం
ఏపీకి అన్నీ చేస్తున్నాం: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ,మార్చ్ 15: గొంతుపై కత్తిపెట్టి డిమాండ్ చేసినా భారత్ మాతాకీ జై అని చెప్పే ప్రసక్తే లేదన్న ఎం.ఐ.ఎం లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనను ప్రముఖ సినీ రచయిత, కవి, రాజ్యసభ సభ్యుడు జావేద్ అక్తర్ ఖండించారు.
న్యూఢిల్లీ, మార్చి 15: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే అంశం కేంద్ర న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ జీరో అవర్లో తెలిపారు. హైకోర్టును ఏర్పాటు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, వీలున్నంత త్వరగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
న్యూఢిల్లీ, మార్చి 15: తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయటంలో ఎన్డిఏ ప్రభుత్వం విఫలమైందని టిఆర్ఎస్ పక్షం నాయకుడు జితేందర్రెడ్డి విమర్శించారు. జితేందర్ రెడ్డి మంగళవారం లోక్సభ జీరో అవర్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ తెలంగాణకు ఎన్ని పథకాలు ఇచ్చారో చెప్పాలని ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడును ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు కొద్ది సేపు స్తంభించిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏ.పి.తోపాటు తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. సభ నుండి సస్పెండ్ చేస్తానని ఉపాధ్యక్షుడు కురియన్ పలుమార్లు బెధిరించినా కాంగ్రెస్ సభ్యులు ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టారు.
న్యూదిల్లి:విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని, జైలులో ఉన్న ఇద్దరు విద్యార్థులను విడుదల చేయాలని, కేంద్రమంత్రి స్మృతి ఇరానీని మంత్రివర్గంనుంచి తొలగించాలన్న డిమాండ్లతో దిల్లీలో జెఎన్యు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జెఎన్యు విద్యార్థిసంఘం నాయకుడు, దేశద్రోహం కేసులో నిందితుడు కన్నయ్యకుమార్ ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ తమ డిమాండ్లను స్పష్టం చేశాడు.