S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/06/2016 - 03:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, తెలంగాణలోని వరంగల్ వారసత్వ పట్టణాలలో పర్యాటక వౌలిక సదుపాయాలను పెంచేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ. 12 కోట్లు కేటాయించింది.

02/06/2016 - 03:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కాపులకు రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ను సవరించేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించి ప్రత్యేక హోదా సాధన అంశంపై ప్రజలను కలుసుకుంటారని ఆయన తెలిపారు.

02/06/2016 - 01:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేలోగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై స్పష్టత వస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు.

02/06/2016 - 01:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విశాఖపట్నానికి చెందిన ఓ వ్యాపారి ఓ వినూత్న కానుక పంపించారు. సిఎం అంతటి వ్యక్తికి పంపిన కానుక ఏమిటి అనుకుంటున్నారా? కేవలం 364 రూపాయలు. ఆ మొత్తాన్ని ఎందుకు పంపారంటే సిఎంను బూట్లు కొనుక్కోమని. దీని వెనక పెద్ద కథే ఉంది. రిపబ్లిక్‌డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ ముఖ్యఅతిథిగా వచ్చారు.

02/06/2016 - 01:12

ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న దాదాపు 4కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందజేసేందుకు జాతీయ కెరీర్ కౌన్సిల్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రూ. 380 కోట్ల వ్యయంతో అత్యాధునిక మోడల్ ఉపాధి కల్పనా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

02/06/2016 - 01:12

అహ్మదాబాద్, ఫిబ్రవరి 5: గుజరాత్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక బస్సు శుక్రవారం పూర్ణా నదిలో పడిపోవడంతో 37 మంది మృతి చెందారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లా సూపా గ్రామ సమీపంలో వంతెనపై నుంచి వెళ్తూ ఈ బస్సు నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

02/06/2016 - 01:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఢిల్లీలో ఓ వృద్ధురాలిని గొంతు నులిమి చంపినందుకు అరెస్టు చేసిన 17 ఏళ్ల టీనేజ్ బాలుడ్ని పార్లమెంటు గత డిసెంబర్‌లో ఆమోదించిన కొత్త జువనైల్ చట్టం కింద మొట్టమొదటిసారిగా యుక్త వయస్కుడిగా పరిగణిస్తూ విచారించే అవకాశం ఉంది.

02/06/2016 - 01:10

లెపెట్‌కాటా(అసోం), ఫిబ్రవరి 5: కేంద్ర ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా పొరుగుదేశాలతో పాటుగా ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాల శక్తిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడానికి ఈశాన్య రాష్ట్రాలకోసం ఓ సరికొత్త అభివృద్ధి మోడల్ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు.

02/06/2016 - 01:10

మోరాన్ (అసోం), ఫిబ్రవరి 5: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి అపతీకారం తీర్చుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలు పార్లమెంటును అడ్డుకుంటున్నారని, తద్వా రా పేద ప్రజలకు మేలు చేసే బిల్లులు ఆమోదం పొందకుండా చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

02/06/2016 - 01:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇకనైనా దేశ పాలనపై దృష్టి సారించాలని, సాకులతో కాలం వెళ్లదీయటం మానివేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హితవు పలికారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశమయ్యారు.

Pages