S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/02/2018 - 12:28

ఒడిసా: ఒడిసాలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గంజాం జిల్లా దొయికాన గ్రామంలో ఓ ఇంట్లో తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించుకుని పోయిన ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగులు ఇంట్లోని ఇరవై వేల రూపాయల నగదు, నగలను సైతం అపహరించుకుపోయారు.

11/02/2018 - 12:24

అస్సాం: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఉల్ఫా ఉగ్రవాదులు ఐదుగురు వ్యక్తులను కాల్చి చంపారు. టిన్‌సుకియా జిల్లాలోని ఖేర్‌బరి బిసోన్‌బరి ప్రాంతంలో తుపాకీ చూపించి ఐదుగురు వ్యక్తులను ఎంపికచేసుకుని కాల్చి చంపారు. అస్సాం డీజీపీ కులధర్ సైకియా తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

11/02/2018 - 02:30

ఎన్నికల భూమి......
==============

11/02/2018 - 02:22

న్యూఢిల్లీ, నవంబర్ 1: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై నేతల్లో తలెత్తిన విభేదాల పరిష్కారానికి సీనియర్ కాంగ్రెస్ నేతల నేతృత్వంలో చేపట్టిన చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఈనెల 28న ఎన్నికలు జరుగనున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క అభ్యర్థిని కూడా అధిష్టానం ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం.

11/02/2018 - 05:21

న్యూఢిల్లీ: ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించాలన్నది భారత్ లక్ష్యం కాదని, దేశంలో ఆర్థికపరమైన ప్రగతి సాధనకు, సామాజిక, రాజకీయపరమైన అభివృద్ధికి అంతర్గత, బాహ్య రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, సౌత్ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జల సరిహద్దు ప్రాంతాలు తమకు గట్టిసవాల్‌గా మారాయని అన్నారు.

11/02/2018 - 02:09

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రాఫెల్ జెట్స్ వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వాగతించారు. మోదీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కోట్లాది రూపాయల స్కాంలో చిక్కుకుని విలవిలలాడుతోందని ఆయన అన్నారు. ఆశ్రీతపక్షపాతం, అవినీతికి ఈ స్కీం నిదర్శనమన్నారు. ఈ స్కాం విషయంపై నోరు విప్పేందుకు మోదీ జంకుతున్నారన్నారు.

11/02/2018 - 02:08

అహ్మదాబాద్, నవంబర్ 1: గుజరాత్ రాష్ట్రం శాంతికి నిదర్శనమని, ఇక్కడికి జీవనోపాధి నిమిత్తం వచ్చి పనిచేసే కార్మికులకు మంచి అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఇటీవల ఒక అత్యాచార ఘటనకు నిరసనగా హిందీ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన కార్మికులపై దాడులు జరిగాయి.

11/02/2018 - 02:04

ఐజావీ, నవంబర్ 1: త్రిపురలోని బ్రూ కులానికి చెందిన శరణార్థుల శిబిరాలకు ఎన్నికల ప్రచారం కోసం మిజోరాంలోని ఏ రాజకీయ పార్టీలూ వెళ్లరాదని మిజోరాం బ్రూ నిర్వాసిత ప్రజల ఫోరం (ఎంబీడీపీఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఇక్కడి 40 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 28న ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఎంబీడీపీఎస్ విజ్ఞప్తి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోరం ఉపాధ్యక్షుడు ఆర్.

11/02/2018 - 04:53

* బీజేపీని ఓడించేందుకే చేతులు కలిపాం * ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్న నేతలు

11/02/2018 - 01:08

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి అకస్మాత్తుగా జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. కేవలం వారం రోజుల్లో ప్రతిపక్షాల సమైక్యతకు వేదికను సృష్టించటంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆయా పార్టీలను సమైక్యపరచటంలో విజయం సాధించారు.

Pages