20/06/2013
హైదరాబాద్, జూన్ 19 : భూమాతను రక్షించుకునేందుకు అన్నిదేశాలు కృషి చేయాలని భగవాన్ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ పిలుపు ఇచ్చారు. బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లలో తాజాగా వచ్చిన భారీ వర్షాలు, వరదలు మానవాళికి ఒక హెచ్చరికలాంటివన్నారు.