కరీంనగర్

గోపాల్‌పూర్ హత్య కేసులో తండ్రీ కొడుకుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, జూన్ 23: కరీంనగర్ మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి హరికృష్ణ అనే యువకుడిని ఈ నెల 19న హత్య చేసిన అదే గ్రామానికి చెందిన ఎర్ర యేసురెడ్డి, ఎర్ర రామకృష్ణ అనే తండ్రీ, కొడుకులను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు.