నల్గొండ
శబరిమల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు మంత్రి జగదీష్రెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 June 2017
నల్లగొండ, జూన్ 25: శబరిమలలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి జిల్లా మంత్రి జి.జగదీష్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మంత్రి శబరిమల ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొని పూజలు నిర్వహించారు. మంత్రి వెంట కేరళ క్యాడర్కు చెందిన తెలంగాణ అధికారి ఐ.జి. గుగులోతు లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.