పశ్చిమగోదావరి

సాంకేతిక లోపంతో ఉంగుటూరు వద్ద నిలిచిన ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు: సికింద్రాబాద్ నుంచి కలకత్తా వెళుతున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉంగుటూరు గ్రామ శివార్లలో 20 నిముషాలపాటు నిలిచిపోయింది. ట్రైన్లో ఒక బోగీ నుంచి ఎవరో చైన్ లాగడంతో నిలిచిపోయినట్టు తెలిసింది. ఇంజిన్ డ్రైవర్ ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్దుకుని 20 నిముషాల తర్వాత విశాఖ వైపు బయల్దేరింది. ఈ కారణంగా ఉంగుటూరు తదుపరి ఉన్న నాచుగుంట గేట్‌కు అటుఇటుగా పలు వాహనాలు నిలిచిపోయాయి.