క్రీడాభూమి

సింధు, సైనాకు తొలి రౌండ్‌లో బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: గ్లాస్గో (స్కాట్‌లాండ్)లో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ ఏకంగా రెండో రౌండ్ నుంచి పోరాటం సాగిస్తారు. వీరిద్దరికీ తొలి రౌండ్‌లో బై లభించింది. ఈ మెగా టోర్నీలో సింధు రెండు పర్యాయాలు కాంస్య పతకాన్ని సాధించగా, 2015లో సైనా రజత పతకాన్ని కైవసం చేసుకుంది.