హైదరాబాద్

చెరువుల పరిరక్షణపె అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని చెరువులను, కుంటలను కాలుష్యం నుంచి పరిరక్షించుకునేందుకు వీలుగా రానున్న వినాయక చవితి ఉత్సవాల్లో అందరూ కాలుష్యం లేని వినాయక విగ్రహాలను వినియోగించే అంశంపై అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది జిహెచ్‌ఎంసి. ఈ మేరకు ‘ఎకో గణేషా’ పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గురువారం నగరంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. శిల్పాకళావేదికలో ఉదయం పది గంటల నుంచి పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు, మేయర్ రామ్మోహన్ అతిధులుగా హజరుకానున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాదికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపారు.