హైదరాబాద్

ఇంటర్ ప్రతిభా పురస్కారాలకు 39 మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన 39మంది టాప్ మెరిట్ విద్యార్థుల ప్రొవిజనల్ తాత్కాలిక జాబితాను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 39 మంది విద్యార్థులకు రాగా రంగారెడ్డి జిల్లా నుంచి 23 మంది విద్యార్థులు, మేడ్చల్ జిల్లా నుంచి 16 మంది విద్యార్థులు ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.జయప్రద బాయి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొవిజినల్ లిస్టులో వున్న విద్యార్థులు ప్రతిభ స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ బోర్డు ఈ నెల 20 వరకు గడువు ఇచ్చినందున అవార్డులను ఎంపికైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ మార్కులు, ఇతర ధృవీకరణ పత్రాలను జతపర్చి దరఖాస్తులను దాఖలు చేయాలని ఆమె సూచించారు.