విశాఖపట్నం
టగ్స్ నిర్మాణానికి శంకుస్థాపన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 August 2017
విశాఖపట్నం: భారత నౌకాదళానికి ఆర్డర్ మేరకు హిందుస్థాన్ షిప్యార్డు తయారు చేయనున్న అజ, బహదూర్ టగ్స్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. షిప్యార్డులోని సీనియర్ వర్క్మెన్ వీటికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి షిప్యార్డు సిఎండి ఎల్.వి.శరత్బాబు, అధికారులు హాజరయ్యారు. నేవీ కోసం ఎనిమిది టగ్స్ నిర్మించే బాధ్యత షిప్యార్డు స్వీకరించింది. వీటిని వచ్చే నెల మార్చిలోగా జల ప్రవేశం చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.