కరీంనగర్

భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట లైసెన్స్ సర్వేయర్లను ఉపయోగించుకొని సర్వే పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్రత్ ఖానం, ఆర్‌డిఓలు రాజాగౌడ్, చెన్నయ్య, ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.