రంగారెడ్డి

బుగ్గ వద్ద బండ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: వికారాబాద్ జిల్లా జైదుపల్లి ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డి.దివ్య మొక్కలు నాటారు. పోలీసు శాఖకు నిర్దేశించిన మొక్కలను ఈ అటవీ ప్రాంతంలోనే లక్ష్యాలను పూర్తి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇక్కడి నుండి శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయానకి వెళ్లే దారిలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటేందుకు అనుకూలంగా లేదని, ఇక్కడ బండతో కూడిన స్థలం ఉందని అటవీశాఖ అధికారులు సూచించారు. ఈప్రాంతాన్ని కలెక్టర్ దివ్యతో పాటు అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ దోబ్రియాల్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ కుక్కరేటి, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడివో సబిత, సర్పంచ్ లలిత, డ్వాక్రా మహిళలతో పాటు అటవీశాఖ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.