రాష్ట్రీయం

ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశాపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చ ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. మొత్తం 7గంటల పాటు సభలో తీర్మానంపై చర్చిస్తారు. తెదేపాకు 2.40గంటలు, వైకాపాకు 2గంటలు, ముఖ్యమంత్రికి 2గంటలు, భాజపా, ఇతరులకు 20 నిమిషాలు కేటాయించారు.