జాతీయ వార్తలు
తమిళనాడుకు 10 టీఎంసీలు విడుదల : సీఎం కుమారస్వామి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 June 2018
కర్ణాటక : కావేరీ నదీ జలాల వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడ ఆశాభావం వ్యక్తం చేశారు.కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని, తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కాబినీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలన్న కుమారస్వామి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామనిమక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ చెప్పారు.