జాతీయ వార్తలు

బలూచీ నేతలు ముందే హెచ్చరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:తమకు మద్దతు ఇస్తున్న భారత్‌పై అతి త్వరలో పాకిస్తాన్ దాడులకు పురిగొల్పుతుందని, అందుకు తగ్గ సమాచారం తమ వద్ద ఉందని బలూచిస్తాన్ ఉద్యమ నాయకులు భారత్‌ను రెండు రోజుల క్రితం హెచ్చరించారు. వారు చెప్పినట్లే దాడి జరిగింది. బలూచిస్తాన్ ఉద్యమకారులకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ మద్దతు ప్రకటించినప్పటినుంచి రగిలిపోతున్న పాక్ ఈపనికి పాల్పడింది.