-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 19: భారత్లో జన్మించి, చాలా కాలంగా అమెరికాలో నివాసం ఉంటున్న క్రికెటర్ తిమిల్ కౌశిక్ పటేల్కు అక్కడి పౌరసత్వం లభించింది. అమెరికా క్రికెట్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేకున్న 33 ఏళ్ల కౌశిక్ పటేల్ అమెరికాలో షార్ట్టెర్మ్ రెసిడెంట్గానే కొనసాగాడు. ఇన్నాళ్లకు అతనికి పౌరసత్వం లనించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని కేంద్రాల స్థితిగతులను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. అన్ని కేంద్రాల్లోనూ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోచ్ల వివరాలతో సంపూర్ణ నివేదిక అందించాలని ‘సాయ్’ని ఆయన ఆదేశించారు.
దుబాయ్, ఏప్రిల్ 19: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ దుబాయ్ కేంద్రంగా ఫిట్నెస్ అకాడెమీని ఏర్పాటు చేయనున్నాడు. మైక్ టైసన్ అకాడెమీ (ఎంటిఎ) పేరుతో అతను గొలుసు ఫిట్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాడు. అందులో భాగంగానే దుబాయ్లో ఫ్రాంచైజీని తెరవాలని నిర్ణయించాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాడని అతని సన్నిహితులు అంటున్నారు.
* సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులకే అవుటయ్యాడు. గత 17 ఐపిఎల్ ఇన్నింగ్స్లో అతను సింగిల్ డిజిట్ పరిమితం కావడం ఇదే మొదటిసారి.
రాజ్కోట్, ఏప్రిల్ 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఉన్నట్టుండి ఒక్కసారిగా జూలు విదిల్చింది. మంగళవారం రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్ను మట్టికరిపించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లండన్లో ఈ ఏడాది జూన్లో జరిగే ఐసిసి వార్షక సర్వసన్య సమావేశం దాకా ఇప్పుడు కొనసాగుతున్న ‘బిగ్ త్రీ’ రెవిన్యూ విధానానే్న కొనసాగించాలని ఐసిసి బోర్డును కోరాలంటూ బిసిసిఐ విభాగాలన్నీ మంగళవారం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాయి.
కొచ్చి, ఏప్రిల్ 18: కళంకిత ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మరోసారి షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని తొలగించే ప్రసక్తే లేదని బిసిసిఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు బిసిసిఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ జోహ్రీ నుంచి శ్రీశాంత్కు ఆదివారం లేఖ అందింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: యూరప్లో భారత అండర్-17 ప్రపంచ కప్ ఫుట్బాల్ జట్టు పర్యటన ఓటమితో ప్రారంభమైంది. లిస్బన్లోని జోస్ వౌరిన్హో ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం పోర్చుగల్కు చెందిన విటోరియా డీ సెటుబల్ అండర్-17 జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్లో భారత జట్టు పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ప్రత్యర్థులతో దీటుగానే తలపడినప్పటికీ అందివచ్చిన అవకాశాలను గోల్స్గా మలుచుకోలేకపోయింది.
బోస్టన్, ఏప్రిల్ 18: జన్యు పరమైన సమస్యల కారణంగా దృష్టిని కోల్పోవడంతో పాటు ఇంకా ఎన్నో సమస్యలతో పోరాడుతున్న బెంగళూరు వాసి సాగర్ బహెతి అరుదైన ఘనత సాధించాడు. అంథుల విభాగంలో అతను ప్రతిష్టాత్మక బోస్టన్ మారథాన్ను విజయవంతంగా పూర్తిచేశాడు.
బ్యాట్తో కెప్టెన్ వార్నర్ మెరుపులు
ఆసక్తికర పోరులో సన్రైజర్స్దే విజయం
5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవెన్ చిత్తు