-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కోల్కతా, అక్టోబర్ 3: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లేదా చాంపియన్స్ ట్రోఫీల్లో ఏదో ఒక టోర్నమెంట్లోనే టీమిండియా పాల్గొంటుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడానికి ఈ వివాదాన్ని బిసిసిఐ లేవనెత్తుతున్నది.
కోల్కతా, అక్టోబర్ 2: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్పై భారత్ పట్టుబిగించింది. మ్యాచ్ మూడోరోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 227 పరుగులు సాధించి, మొత్తం 339 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకు ముందు న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 128 పరుగుల వద్ద ఆటను కొనసాగించి, తన తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌటైంది.
మార్గోవా, అక్టోబర్ 2: ఆసియా ఫుట్బాల్ కానె్ఫడరేషన్ అండర్-16 టైటిల్ను ఇరాక్ గెల్చుకుంది. పెనాల్టీ షూటౌట్ లో ఈ జట్టు ఇరాన్ను 4-3 గోల్స్ తేడాతో ఓడించింది. నిర్ణీ త 90 నిమిషాలు ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గో ల్ కూడా చేయలేకపోయాయ. ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అందులో ఇరాక్ నాలుగు గోల్స్ సాధించగా ఇరాన్ మూడు గోల్స్ చేసింది.
దక్షిణాఫ్రికాను గెలిపించిన డుప్లెసిస్
కోల్కతా, అక్టోబర్ 2: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా రవీంద్ర సరోవర్ స్టే డియంలో ఆదివారం స్థానిక అట్లెటికో డి కోల్కతా, చెనె్నయన్ మధ్య ఆరంభంలో నిరాసక్తంగా, చివరిలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ 2-2గా డ్రా అయంది.
మీర్పూర్, అక్టోబర్ 2: అఫ్గానిస్థాన్తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్ను బంగ్లాదేశ్ 141 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఓపెన్ తమీబ్ ఇక్బాల్ (118 బంతుల్లో 118 పరుగులు) శతకంతో రాణించగా, షబ్బీర్ రహ్మాన్ (65) కూడా చక్కటి ప్రతిభ కనబరిచాడు. వీరి బ్యాటింగ్ నైపుణ్యంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 279 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.
సెపాంగ్, అక్టోబర్ 2: రెడ్ బుల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా డ్రైవర్ డానియల్ రిసియార్డో ఇక్కడ జరిగిన మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అతను లక్ష్యాన్ని ఒక గంటా, 37 నిమిషాల, 12.776 సెకన్లలో పూర్తి చేశాడు. అతని సహచరుడు మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) ఒక గంటా, 37 నిమిషాల, 15.219 సెకన్లలో గమ్యాన్ని చేరి, రెండో స్థానంలో రేస్ను ముగించాడు.
ఢాకా, అక్టోబర్ 2: భద్రతాపరమైన అనుమానాలు తలెత్తినప్పటికీ, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ధైర్యంగా ముందడుగు వేసింది. బంగ్లాదేశ్తో సిరీస్లు ఆడేందుకు ఢాకా చేరుకుంది. వనే్డ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బ్యాట్స్మన్ అలెక్స్ హాలెస్ టూర్కు నిరాకరించినప్పటికీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఈ టూర్ను కొనసాగించాలని నిర్ణయించడం విశేషం.
కోల్కతా, అక్టోబర్ 1: న్యూజిలాండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు రెండో రోజే పట్టు బిగించింది. శుక్రవారం మధ్యాహ్న భోజన విరామం తర్వాత వర్షం వలన కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడినప్పటికీ పేసర్ భునవనేశ్వర్ కుమార్ (5/33) నిప్పులు చెరిగే బంతులతో కివీస్ వెన్ను విరిచా భారత జట్టును పటిష్ఠ స్థితికి చేర్చాడు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: గోవాలో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సభ్య దేశాల మధ్య నిర్వహించనున్న అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు.
ఉహన్, అక్టోబర్ 1: ఉహన్ ఓపెన్ డబ్ల్యుటిఎ టోర్నమెంట్ టైటిల్ పోరులో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీకి చుక్కెదురైంది. ఈ టోర్నీలో మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు శుక్రవారం ఇక్కడ ఐదో సీడ్ జోడీ మాటెక్ సాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఘోర పరాజయం పాలయ్యారు.