-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జూన్ 12: అమరావతిలో రాజధానిని వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో మూడేళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు. అందులో భాగంగానే గడప గడపకూ వైఎస్సార్కాంగ్రెస్ నినాదాన్ని అందుకుంటున్నారు.
హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ను అతలాకులతలం చేస్తున్న కాపు ఆందోళనలో అదే సామాజివర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపి చిరంజీవి, ఆయన తమ్ముడయిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భాగస్వాములు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
హైదరాబాద్, జూన్ 11: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ కేసులో తుది నివేదికను జూలై 8వ తేదీలోపల సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్)ను ఆదేశించింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన కూలీలు మరణించిన విషయం విదితమే.
హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు అర్ధగంటకు పైగా సాగింది. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నట్టు తెలిసింది.
కర్నూలు, జూన్ 11: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఫలాలను ఈఏడాది రాయలసీమకు అందజేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై సీమరైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు అందించి ఆ ప్రాంతానికి చేరాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేస్తామని, ఆ తరువాత వాటిని కరవు ప్రాంతాలకు అందిస్తామని సిఎం ప్రకటించారు.
న్యూఢిల్లీ, జూన్ 11: తెలుగుదేశం ప్రభుత్వం కాపులను దెబ్బతీస్తుంటే సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకువచ్చి ఎందుకు వారిని ఆదుకోవటం లేదని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ ప్రశ్నించారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ముందుకు వచ్చి హితవులు చెప్పిపోతుంటారని, కాపుల ప్రయోజనాలు కాపాడాలనుకుంటే ఇప్పుడు వారి పక్షాన పోరాడాలని నారాయణ హితవు చెప్పారు.
ఖమ్మం, జూన్ 11: కొత్త జిల్లాల ఏర్పాటు అనేక మందికి ఆనందం కలిగిస్తున్నా కొందరికి మాత్రం నిరాశ కలిగిస్తోంది. గంపెడాశలతో కొందరు నేతలు అనుభవిస్తున్న పదవులు కొత్త జిల్లాల ఏర్పాటుతో కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
ఇచ్చోడ, జూన్ 11: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లామ్నగర్ గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున నెయ్యి తీసుకువెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. నెయ్యి ట్యాంకర్ బోల్తాపడిన సమాచారం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి వెళ్ళి రోడ్డు పక్కన పారుతున్న నెయ్యిని అందినకాడికి డబ్బాల్లో తీసుకువెళ్ళారు.
హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్ర ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి శనివారం సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్రంలోని 200 కాలేజీల్లో 20వేల వరకూ సీట్లు ఉన్నాయని, వాటిలో ప్రవేశానికి ఎడ్సెట్లో 40,826 మందికి అర్హత దక్కిందని వచ్చే నెల మొదటి వారంలో అడ్మిషన్ల కౌనె్సలింగ్ నిర్వహిస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 10: సినిమాల్లో రెడ్డి, బ్రాహ్మణ కులస్తులను కించపరుస్తూ చూపిస్తే సహించేది లేదని ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.కరుణాకర్రెడ్డి సినిమా నిర్మాతలను, దర్శకులను హెచ్చరించారు. సినీ పరిశ్రమ ఇలాంటి వైఖరి కొనసాగిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు, సినిమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.